Pattabhi: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ను విజయవాడ కోర్టు కొట్టివేసింది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పై...
TDP: ఏపిలో ఇటీవల టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడి చేసిన నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా...
TTD: శ్రీ తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారికి తమిళనాడుకు చెందిన ఒ ప్రముఖ సంస్థ బారీగా బంగారాన్ని విరాళంగా అందించింది. శ్రీవారికి నిత్యం పెద్ద సంఖ్యలో...
Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రతి నెలా ఎక్కడో ఒక చోట అగ్నిప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓల్డ్ సీమాపురిలో...
TDP MLAS Letter: ప్రకాశం జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏలూరి సాంబశివరావులు సీఎం వైఎస్ జగన్ కు మరో లేఖ రాశారు....
Vasavi Temple: ప్రతి ఏటా విజయదశమి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటుంటారు. నవరాత్రులు అమ్మవారికి రోజుకు ఒక ప్రత్యేక అలంకారం చేసి పూజలు జరుపుతుంటారు. ఆలయాలతో పాటు వివిధ...
Darsi: జిల్లాలోని దర్శి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒంగోలులో చికిత్స...
MLA Gottipati: ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సంఘటితం గా నిలదీయాలని టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన సంతమాగులూరు మండలం...
Chandra babu: ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని టీడీపీ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
TDP MLAS Letter: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనకు విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా...
వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్షీట్లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...
రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్గ్రేడ్ వెర్షన్గా ఈ...
రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...