Wednesday, May 1, 2024
Home వార్తలు AP High Court: దుగ్గిరాల ఎంపిపీ ఎన్నికపై హైకోర్టు స్టే..!!

AP High Court: దుగ్గిరాల ఎంపిపీ ఎన్నికపై హైకోర్టు స్టే..!!

- Advertisement -

AP High Court: గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపిపీ ఎన్నికపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 8వ తేదీ ఎంపీపీ ఎన్నిక జరగాల్సి ఉండగా ఎన్నిక వాయిదా కోరుతూ టీడీపీ ఎంపీపీ అభ్యర్ధి షేక్ జబీన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు జబీన్ కుల దృవీకరణ పత్రంపై నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ను ఆదేశించారు. ఇందు కోసం వారం రోజులు హైకోర్టు గడువు ఇచ్చింది. వారం తర్వాత ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

విషయం ఏమిటంటే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా టీడీపీ 9, వైసీపీ 8, జనసేన ఒక స్థానాలు గెలిచాయి. అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఎంపీపీ పీఠం దక్కే అవకాశం ఉండటంతో చిలువూరు నుండి గెలిచిన జబీన్ ను ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే జబీన్ కు కులదృవీకరణ పత్రం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. దీంతో సెప్టెంబర్ 24న ఎంపిపీ ఎన్నికకు టీడీపీ, జనసేన ఎంపీటీసీ సభ్యులు గైర్జజరయ్యారు. కోరం లేని కారణంగా సమావేశం వాయిదా పడింది ఆ తరువాత 25వ తేదీన మళ్లీ సమావేశం నిర్వహించినా వీరు హజరుకాలేదు.

- Advertisement -
RELATED ARTICLES

చంద్రబాబు డవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారు ? : జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో ఆయన పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తుకువస్తుందా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ప్రకాశం జిల్లా కొండేపీ...

పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా : ముద్రగడ

పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను...

న్యాయానికి…నేరానికి మధ్యనే ఎన్నికలు : వైయస్ షర్మిల

వివేకానంద రెడ్డి రక్తం కళ్ళ చూసిన ఎంపి.అవినాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేయటం వలనే తాను కడప పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల...

Most Popular

చంద్రబాబు డవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారు ? : జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో ఆయన పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తుకువస్తుందా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ప్రకాశం జిల్లా కొండేపీ...

పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా : ముద్రగడ

పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను...

న్యాయానికి…నేరానికి మధ్యనే ఎన్నికలు : వైయస్ షర్మిల

వివేకానంద రెడ్డి రక్తం కళ్ళ చూసిన ఎంపి.అవినాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేయటం వలనే తాను కడప పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల...

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...