Wednesday, March 22, 2023
Home వార్తలు

వార్తలు

ఏపి నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి .. సీఎంఓలోకి పూనం మాలకొండయ్య

ఏపి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్...

వైఎస్ షర్మిల అరెస్టు .. బలవంతంగా స్టేషన్ కు తరలింపు.. ఎస్ఆర్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ప్రగతి భవన్ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో వరంగల్లు జిల్లా...

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ...

ఎంపీ రఘురామకు ఇచ్చిన విచారణ నోటీసులను ఉపసంహరించుకున్న సిట్..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సిట్ ఇచ్చిన 41 ఏ సీఆర్పీసీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఇంతకు ముందు ఆయన ఈ రోజు (నవంబర్ 29)...

కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం – పంచాయతీ కార్యదర్శిపై వేటు

కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగం నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరం పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. గన్నవరం పంచాయతీ కార్యదర్శి నక్క రాజేంద్ర వరప్రసాద్ పంచాయతీరాజ్ శాఖ...

రైతుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్

వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రబీ 2020 - 21, ఖరీఫ్ 2021 సీజన్లకు చెెందిన వైెస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్...

రాజధాని కేసులో ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో లభించని పూర్తి స్థాయి ఊరట

అమరావతి రాజధాని విషయంలో ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో ఊరట లభించలేదు. ఏపి హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. కాలపరిమితికి సంబంధించిన...

ఆ జిల్లాలో ఇక వైవీ హవా మొదలయినట్లే..? బాలినేనికి తెలియకుండానే పెద్ద డ్యామేజ్..!

వైవీ సుబ్బారెడ్డి … సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి బాబాయి. దివంగత వైఎస్ఆర్ కు తోడల్లుడు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన తెరవెనుక మాత్రమే పని చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ఆర్...

ఏపి సీఎస్ రేసులో కొత్త పేరు .. సీఎం జగన్ ను కలిసిన సీనియర్ ఐఏఎస్ గిరిధర్

ఏపి నూతన సీఎస్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న వేళ కేంద్ర సర్వీసులో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ ఆర్మోణే సీఎం వైఎస్ జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను...

వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. తొమ్మిది నెలల తర్వాత తులశమ్మ వాంగ్మూలం నమోదు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును ఓ పక్క సీబీఐ నిర్వహిస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వాళ్లు జైలులోనే ఉన్నారు. మరో పక్క...

ముంబాయి మరణహోమానికి 14 ఏళ్లు ..

2008 నవంబర్ 26న లష్కరే తొయిబాకి చెందిన పది మంది తీవ్ర వాదులు ముంబాయి నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఆ రోజు జరిగిన ఉగ్రదాడికి ప్రపంచం వణికిపోయింది. ఈ మారణహోమం...

రుషి కొండ తవ్వకాలపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు .. మంత్రి అమరనాథ్ కౌంటర్

హైకోర్టు అనుమతితో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ శుక్రవారం విశాఖ రుషి కొండ ప్రాంతాన్ని సందర్శించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పకృతి సిద్ధంగా...

ఐటీ అధికారికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బందువుల ఐటీ శాఖ అధికారులు రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కోట్లాది...

ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారుల తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు న్యాయ సమీక్షలో వీగిపోతున్నాయి. కీలక నిర్ణయాల సమయంలో న్యాయ సలహా తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. తరచు ఏపి హైకోర్టు..పలు...

Pawan Kalyan: సీఎం జగన్ వ్యాఖ్యలకు కార్టూన్ తో పవన్ స్ట్రాంగ్ కౌంటర్

Pawan Kalyan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న నరసాపురం బహిరంగ సభలో జనసేనను ఉద్దేశించి రౌడీ సేన అంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై...

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ ముగ్గురికి లుకౌట్ నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హజరు కాని ముగ్గురికి సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులతో ఫోన్ సంభాషణలు జరిపిన, పరోక్ష ప్రమేయం...

ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైసిపి పిశాచాలు – చంద్రబాబు

ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ లో వైసీపీ నేతలు శ్మశానం కబ్జా చేశారంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వందకుపైగా మృతదేహాలను...

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో లభించని ఊరట

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి తదితరులకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి తదితరులు దాఖలు చేసిన...

అక్వా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏపి సీఎం వైఎస్ జగన్ ఆక్వా విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో రూ.3,300 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు...

ఏపి లోని ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు

ఏపి కి వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి 670 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది....

Most Read

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్...