Wednesday, April 24, 2024
Home వార్తలు

వార్తలు

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...

ఉద్యోగుల ఆందోళనకు తెరదించిన ఎన్నికల కమిషనర్…పోస్టల్ బ్యాలెట్ పై కీలక ఉత్తర్వులు

రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు వారి పోస్టల్‌ బ్యాలెట్‌ ను సమర్పించేందుకు ఈ నెల 22 వరకే చివరి తేదీ అనే ప్రచారంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....

వైసిపి విష సంస్కృతిని ఆకళింపు చేసుకున్న పోతిన మహేష్ : తమ్మిరెడ్డి శివ శంకర్

వైసిపిలో చేరిన అనతి కాలంలోనే ఆ పార్టీ విష సంస్కృతిని పోతిన మహేష్ ఆకళింపు చేసుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ విమర్శించారు.ఆదివారం మంగళగిరి లోని...

కాపు రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్ పక్కనే నిలబడతారా?: పవన్ కల్యాణ్

రానున్న ఎన్నికల్లో కాపు వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే నిలబడతరా? కాపులకు అన్యాయం జరిగినా ఇది ఏమిటని ప్రశ్నించని జక్కంపూడి రాజాకే మద్దతుగా ఉంటారా? దళితులకు...

మే ఒకటనే ఫించన్లు పంపిణీ చేయాలి : దేవినేని ఉమా

రాష్ట్రంలో మే ఒకటవ తారిఖునే ఫించన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ...

బోండా ఉమా పోటీని అడ్డుకునే ప్రయత్నం : కనకమేడల రవీంద్ర

ఎన్డీయే కూటమి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని టిడిపి మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర ఆరోపించారు....

జగన్….మీ ఛాతీలో ఉన్నది గుండెనా ? బండనా? : వైయస్ షర్మిల

గత రెండు ఎన్నికల్లో వైకాపా విజయం కోసం పని చేసాను. మీ కోసం బై బై బాబు నినాదం తీసుకువచ్చి తెలుగుదేశం మిద పోరాడాను. 3000 కిలో మీటర్ల పాదయాత్ర...

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...

హిందూ భక్తుల మనోభావాలపై వైకాపా గొడ్డలి పోట్లు : చంద్రబాబు

రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...

ఇంటర్‌ “రీ వెరిఫికేషన్” బెటర్మెంట్ , ఫీజు చెల్లింపులుకు ఇంటర్ బోర్డు ప్రకటన

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్‌ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్‌ బోర్డు పేర్కొంది. ఫీజు...

నామినేషన్లను స్వీకరణకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాట్లు : దినేష్ కుమార్

ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3...

కాకమ్మ కబుర్లు చెబుతున్నారు : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని గూగుల్ టేక్ ఔట్ ఇతర అన్ని సాక్ష్యాలు చెబుతున్నపట్టకి…హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి...

దళితులకు న్యాయం జరిపించటంలో ప్రభుత్వం విఫలం : కెవిపిఎస్

శిరోముండనం కేసులో దళితులకు న్యాయం జరిపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కెవిపిఎస్ విమర్శించింది. నిందితుడు తోట త్రిమూర్తులకు కఠినంగా శిక్షించాలిసింది పోయి… 18 నెలల జైలుశిక్ష, రెండు...

తాగునీరు, ఉపాధి హామీ ,విద్యుత్ సరఫరా అంశాలపై సిఎస్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యుఎస్, మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగాల...

మండపేట వైసిపి అభ్యర్థికి బిగ్ షాక్ …..శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు

రాష్ట్రంలో సంచలనం రేపిన 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు బెంచ్ మంగళవారం తుది తీర్పు వెలువరించింది. శిరోమండనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసిపి...

పౌరసత్వ సవరణ చట్టం పై టిడిపి,జనసేన,వైసిపిల వైఖరి ఏమిటి ? : వి. శ్రీనివాసరావు

రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పక్క దారి పట్టించి ఉద్దేశపూర్వకంగా టిడిపి,వైసిపి,జనసేన,బిజెపి లు రాళ్ళ రాజకీయం మొదలుపెట్టాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు.మంగళవారం విజయవాడ లో బాలోత్సవ భవన్...

డిజిపి..సిఎస్ లను తప్పించండి….రాళ్ళ దాడిపై కూటమి నేతలు గవర్నర్ కు ఫిర్యాదు

ప్రజా గళం, వారాహి విజయ యాత్ర లో భాగంగా టిడిపి , జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన కళ్యాణ్ ల మీద జరిగిన రాళ్ళ దాడిపై ఎన్డీయే కూటమి నేతలు...

Most Read

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...