సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...
రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్ ను సమర్పించేందుకు ఈ నెల 22 వరకే చివరి తేదీ అనే ప్రచారంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
వైసిపిలో చేరిన అనతి కాలంలోనే ఆ పార్టీ విష సంస్కృతిని పోతిన మహేష్ ఆకళింపు చేసుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ విమర్శించారు.ఆదివారం మంగళగిరి లోని...
రానున్న ఎన్నికల్లో కాపు వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే నిలబడతరా? కాపులకు అన్యాయం జరిగినా ఇది ఏమిటని ప్రశ్నించని జక్కంపూడి రాజాకే మద్దతుగా ఉంటారా? దళితులకు...
రాష్ట్రంలో మే ఒకటవ తారిఖునే ఫించన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ...
ఎన్డీయే కూటమి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైసిపి ప్రయత్నం చేస్తోందని టిడిపి మాజీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర ఆరోపించారు....
గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...
వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...
రాష్ట్ర ప్రజలకు టిడిపి అధినేత చంద్రబాబు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఏక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీరామనవమి అనగానే తనకు కడప జిల్లాలోని...
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 18 నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు పేర్కొంది. ఫీజు...
వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని గూగుల్ టేక్ ఔట్ ఇతర అన్ని సాక్ష్యాలు చెబుతున్నపట్టకి…హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి...
శిరోముండనం కేసులో దళితులకు న్యాయం జరిపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కెవిపిఎస్ విమర్శించింది. నిందితుడు తోట త్రిమూర్తులకు కఠినంగా శిక్షించాలిసింది పోయి… 18 నెలల జైలుశిక్ష, రెండు...
రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యుఎస్, మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగాల...
రాష్ట్రంలో సంచలనం రేపిన 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు బెంచ్ మంగళవారం తుది తీర్పు వెలువరించింది. శిరోమండనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసిపి...
రాష్ట్రంలో ప్రజా సమస్యల్ని పక్క దారి పట్టించి ఉద్దేశపూర్వకంగా టిడిపి,వైసిపి,జనసేన,బిజెపి లు రాళ్ళ రాజకీయం మొదలుపెట్టాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు.మంగళవారం విజయవాడ లో బాలోత్సవ భవన్...
రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్...
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్ జగన్మోహన్రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...
రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...