Sunday, May 5, 2024
Home వార్తలు

వార్తలు

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మే 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలు...

రాజన్న బిడ్డ కావాలా? హత్యలు చేసే అవినాష్ రెడ్డి కావాలా? : షర్మిల

కడప ఎంపీగా రాజన్న బిడ్డ కావాలా? హత్యలు చేసే అవినాష్ రెడ్డి కావాలా? ఒక వైపు న్యాయం ఉంది. మరో వైపు అధికారం ఉంది.ఒక వైపు ధర్మం ఉంది. మరో...

మోసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ : వైయస్ షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చాక వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని గద్దెనెక్కిన జగన్ ఐదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలని కాంగ్రెస్...

ప్రజాస్వామ్య పరిరక్షణకే ఎన్డీయే కూటమికి లోక్ సత్తా మద్దతు : నాదెండ్ల మనోహర్

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపిల ఎన్డీయే కూటమికి మద్దతు తెలిపినందుకు లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణకు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధన్యవాదాలు...

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు : గరుడ్ సుమిత్ సునీల్

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రశాంత వాతావరణానికి ఎటువంటి భంగం కలిగించకుండా ప్రవర్తించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా,...

రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు పని చేయాలి : చంద్రబాబు

తెదేపా విరాళాల వెబ్‌సైట్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో https://tdpforandhra.com వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు..దీని ద్వారా తెలుగుదేశం పార్టీ...

సిఎస్ పై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు….ఉన్నత స్థాయి విచారణకు విజ్ఞప్తి

పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా వద్దని… ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటకి… రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి పట్టించుకోలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్షాలను బెదిరించారు : కవిత

ఈడీ, సీబీఐ సహా కేంద్ర దర్యాఫ్తు సంస్థలు నమోదు చేసిన కేసుల్లో 95 శాతం ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయి. బీజేపీలో చేరితే ఈ కేసుల విచారణ ఆగిపోతుంది. మళ్లీ వాటి...

కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం రాబోతుంది : పవన్ కళ్యాణ్

శ్రీ క్రోది నామ తెలుగు సంవత్సరం రైతుకు క్షేమం కలిగించాలి. యువతకు ఉపాధి అవకాశాలు చూపాలి.కొత్త సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. రాష్ట్రం కొత్త బాటలో పయనించి వెలిగిపోవాలని జనసేన...

జనసేనలో అన్ని తాత్కాలికమే ….అంతా నటనే : పోతిన మహేష్

ఇరవై కేజీల బియ్యం కాదు…ఇరవై సంవత్సరాల భవిష్యత్ కోసం పార్టీ స్తాపించాను అని పవన్ కళ్యాణ్ అంటున్నారు.ఎన్నికలకు పట్టుమని 25 సీట్లు కూడా ఎందుకు సాధించలేకపోయారు? 25 రోజుల తరువాత...

సిపిఎం అభ్యర్థుల జాబితా విడుదల.. సంతనూతలపడు అభ్యర్థిగా ఉబ్బా ఆదిలక్ష్మి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ ఆమోదించిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్‌తో పలు దఫాలుగా జరిగిన చర్చల తరువాత అరకు పార్లమెంటు, 5 అసెంబ్లీ...

సాక్ష్యాలను రూపుమాపడంలో జగన్ దిట్ట : పట్టాభి రామ్

నాడు మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని గొడ్డలితో హత్య చేసి రక్తపు మరకలను ఏ విధంగా ఐతే కడిగేసారో… నేడు సిట్ కార్యాలయంలో ఐదేళ్లగా వైసిపి చేసిన అవినీతి పాపాలను...

అవినాష్‌ రెడ్డిని కాపాడుతున్న జగన్‌ : షర్మిల

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని సీబీఐ తెలిపింది.కాల్ రికార్డులు, గూగుల్‌ మ్యాప్స్‌, లావాదేవీలు ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్...

జనసేనకు బిగ్ షాక్ … పోతిన మహేశ్ రాజీనామా

జనసేనకు ఆ పార్టీ నేత విజయవాడ వెస్ట్ ఇంఛార్జి పోతిన మహేష్ రాజీనామా చేశారు.ఈ మేరకు సోమవారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. జనసేన...

డబల్ సెంచరీతో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా ? : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 175 కు 175 ఎమ్మెల్యేలు, 25 కు 25 ఎంపీ సీట్లు మొత్తం 200 సీట్లలో గెలిచి డబులు సెంచరీ సర్కార్ స్థాపించేందుకు...

వివేకానంద రెడ్డి హత్యను రాష్ట్ర సమస్యగానే చూసాను : సునీత రెడ్డి

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది బాగుండాలి.హత్యలు ,మానభంగాలు ఉండకూడదు. వివేకానంద రెడ్డి హత్య ను కూడా తాను వ్యక్తిగత అంశంగా చూడలేదు. రాష్ట్ర సమస్య గానే చూశానని వైయస్...

పిల్ల చేష్టలు, పిచ్చి మాటలతో సైకోలా చంద్రబాబు : సజ్జల రామకృష్ణారెడ్డి

టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఫ్రస్టేషన్‌ బాగా పరాకాష్టకు చేరిందనేది గత వారం రోజులుగా ఆయన చేష్టలు చూస్తుంటే అర్ధమవుతోంది. తాను కలలు కన్న కూటమి, పొత్తు వికటించడంతో ఆయన ఏం...

ఓటమి భయంతోనే జగన్ రెడ్డి కారుకూతలు : దేవినేని ఉమా

జగన్ రెడ్డి కళ్ళలో ఓటిమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఓటమి భయంతోనే పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం మంగళగిరి లోని ఆ పార్టీ రాష్ట్ర...

ఫించన్ల పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం : సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫించన్ లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా పింఛన్ల పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. వయోవృద్దులకు, దివ్యాంగులకు,ఇంటిదగ్గరే పింఛన్లు అందించాలని ఎన్నికల కమిషన్...

రక్తం ఏరులై పారితే …సాక్షిలో హార్ట్ ఎటాక్ అని ఎలా చెప్పారు ? : షర్మిల

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు గురై ఇంట్లో రక్తం ఎరులు అయ్యి పారితే …హార్ట్ ఎటాక్ అని సాక్షి చానెల్ లో ఏ విధంగా చెప్పారు.? సిబిఐ నిందితుడిగా...

Most Read

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

Zencasino Online Casino Review And Bonus

1st November 2023 – CASINO.COM has Closed Down and is not taking gamers. It’s crucial that casinos display a license from a legitimate licensing body on their site. Examples of the trusted authorities we look out for embrace the UK Gambling Commission (UKGC), Malta Gaming Authority (MGA), Kahnawake Gaming Commission, along with many others. Licensed casinos keep your private and monetary information protected and publicly list their RNG audits and RTP reports in order that you know exactly what you're in for. Learn all about factoring in casino house edge and recreation odds to determine the payout in an exhaustive information. The Resorts app is pretty fast, so you need to find no problem in transferring between on line casino pages in your smartphone or pill.

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...