Saturday, April 27, 2024
Home Uncategorized

Uncategorized

తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్న బాబు జగన్ పవన్ : వి.శ్రీనివాసరావు

విశ్వసనీయత, పారద్శకత, నీతి నిజాయితీ గురించి పదే పదే ప్రస్తావించే జగన్‌ మోహన్‌ రెడ్డి… అవినీతి గురించి, స్కామ్‌ల గురించి ‘‘0’’ బడ్జెట్‌ పాలిటిక్స్‌ లపై మాట్లాడే చంద్రబాబు, పవన్‌...

మేనిఫెస్టోలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను చేర్చాలి : ఎస్‌.టి.యు

రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలు తమ వైఖరిని తెలుపుతూ మేనిఫెస్టోలో చేర్చాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం...

గ్రూప్- 2 మొయిన్స్ కు 1:100 నిష్పత్తి లో ఎంపిక చేయాలి : డివైఎఫ్ఐ

ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్న దృష్ట్యా ప్రిలిమినరీ పరీక్ష నుండి మొయిన్స్ కు 1:50కి బదులుగా 1:100 ఎంపిక చేయాలని కోరుతూ...

బిజెపి తో ప్రత్యక్ష, పరోక్ష పొత్తులు వద్దు : చలసాని శ్రీనివాస్

ఆంధ్ర ప్రదేశ్ కు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది.గత జనవరిలో మొదలైన పెట్రోలియం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కు 50% రాయల్టీపై స్టాండింగ్ కమిటీ రికమండేషన్ పై కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు.పైగా...

సీఎం జగన్ కొత్త హెలికాఫ్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త హెలికాప్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాన్ని సీఈసీకి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని...

రేపు టీడీపీ-జనసేన తొలి జాబితా.. 70 సీట్లు ప్రకటించే ఛాన్స్!

టీడీపీ-జనసేన నేతలు దూకుడు పెంచారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థుల తొలి జాబితాను సిద్ధం చేశారు.అధికారికంగా రేపు(శనివారం) ప్రకటించనున్నారు. మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీ...

జగన్ మార్క్ పాలన కనిపిస్తున్నప్పుడు….ఎందుకు అయ్యా చంద్రబాబు మీకు ఓటు వేయాలి ?

జగన్ తన పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, ప్రజాబలం లేదని, మేనిఫెస్టో లో చెప్పినవి చేయలేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకు అయ్యా చంద్రబాబు?...

పదవులకు ఆశపడి ….పెదవులు మూసుకున్న కేసీఆర్ : రేవంత్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీరు తరలించాలి అని నిర్ణయం తీసుకున్నపుడు రాష్ట్రంలో నాయుని నర్సింహ రెడ్డి మంత్రి..కేంద్రంలో కేసీఆర్ మంత్రి గా...

కౌలు రైతుల ఆశలపై నీళ్ళు చల్లిన బడ్జెట్ : కౌలు రైతుల కమిటీ

దేశంలో కౌలు రైతులను గుర్తించి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద నిధులు ఇస్తారని ఆశపడుతున్న తరుణంలో బడ్జెట్ కౌలు రైతుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల...

కేశినేని నాని బలం ఏమిటో జగన్ కు అర్థం అయ్యింది : బుద్ధా వెంకన్న

ఎవరైనా పార్టీ మారేటప్పుడు తమ బలాన్ని,బలగాన్ని వారి అధినేత వద్ద చూపించే ప్రయత్నం చేస్తారు..కానీ కేశినేని నాని టిడిపి నుంచి వైసిపికి వెళ్తూ ఒక్క నాయకుడ్ని కూడా తిసుకువేళ్ల లేకపోయారని...

పది ఇస్తాడు…వంద దోచుకుంటాడు….అదే జలగన్న పాలసీ : చంద్రబాబు

విశాఖపట్నం లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభ అంటున్నారు…ఐదు సంవత్సరాలు నుంచి ప్రతిపక్షాలు ఎక్కడ కూడా కటౌట్ పెట్టాలన్న అడ్డు పడి ఇష్టానుసారంగా చేసిన జగన్…ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి...

మనువాదుల కబంధహస్తాల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : వడ్డే శోభనాధ్రీశ్వరరావు

భారత రాజ్యాంగాన్ని మనువాదం నుండి కాపాడుకుంటామని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు అన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక...

మనువాద ధర్మంను దేశం మీద రుద్దేందుకు కుట్ర : వి.శ్రీనివాసరావు

మనువాద ధర్మం పేరుతో దళితులు, బిసిలను కులాల వారీగా విభజించి మూడు వేల క్రితం నాటి అనాగరిక ఆదిమ సమాజాన్ని దేశం మీద రుద్దేందుకు మోడీ ప్రధాని ప్రయత్నం చేస్తున్నారని...

పశు బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి : కిలారి పెద్దబ్బాయి

రాష్ట్రంలో ప్రతి గొర్రెల కాపరికి 50% సబ్సిడీ రుణాలు ఇవ్వాలని గొర్రెల మేకల పెంపకదారుల రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి డిమాండ్ చేశారు.ఏపీ గొర్రెలు మేకల పెంపకం దార్ల సంఘం...

చేయి చేయి కలుపుతాం…కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం పోస్తాం

ఆంధ్రప్రదేశ్ పిసిసిగా భాధ్యతలు చేపట్టేందుకు వైయస్ షర్మిళ సిద్ధం అయ్యారు. ఈ నెల 21 న విజయవాడలో ఆమె పిసిసి పదవిని చేపట్టనున్నారు. అందులో భాగంగానే శనివారం తన తండ్రి...

మీడియా అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా

సి .ఆర్. ఏపి మీడియా అకాడమీ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా ఇవ్వనున్నట్లు కొమ్మినేని శ్రీనివాస రావుప్రకటించారు. ఈ నెల 16 వరకు ప్రభుత్వ సెలవులు వున్న...

Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డి, పునీత్ రాజ్ కుమార్ మరణాలపై అందరూ షాక్ ..! ఎందుకంటే..?

Mekapati Goutham Reddy: గతంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, నేడు ఏపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ల మరణాలపై అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే...

Свадебные платья 2023 в Киеве купить недорого

В свадебном салоне вы можете найти платья на любой вкус и подходящие для любого случая. Более того, вам не придется тратить свое время на...

Most Read

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...