Wednesday, April 24, 2024
Home వార్తలు

వార్తలు

జనసేనకు బిగ్ షాక్ … పోతిన మహేశ్ రాజీనామా

జనసేనకు ఆ పార్టీ నేత విజయవాడ వెస్ట్ ఇంఛార్జి పోతిన మహేష్ రాజీనామా చేశారు.ఈ మేరకు సోమవారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. జనసేన...

డబల్ సెంచరీతో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా ? : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో 175 కు 175 ఎమ్మెల్యేలు, 25 కు 25 ఎంపీ సీట్లు మొత్తం 200 సీట్లలో గెలిచి డబులు సెంచరీ సర్కార్ స్థాపించేందుకు...

వివేకానంద రెడ్డి హత్యను రాష్ట్ర సమస్యగానే చూసాను : సునీత రెడ్డి

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది బాగుండాలి.హత్యలు ,మానభంగాలు ఉండకూడదు. వివేకానంద రెడ్డి హత్య ను కూడా తాను వ్యక్తిగత అంశంగా చూడలేదు. రాష్ట్ర సమస్య గానే చూశానని వైయస్...

పిల్ల చేష్టలు, పిచ్చి మాటలతో సైకోలా చంద్రబాబు : సజ్జల రామకృష్ణారెడ్డి

టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఫ్రస్టేషన్‌ బాగా పరాకాష్టకు చేరిందనేది గత వారం రోజులుగా ఆయన చేష్టలు చూస్తుంటే అర్ధమవుతోంది. తాను కలలు కన్న కూటమి, పొత్తు వికటించడంతో ఆయన ఏం...

ఓటమి భయంతోనే జగన్ రెడ్డి కారుకూతలు : దేవినేని ఉమా

జగన్ రెడ్డి కళ్ళలో ఓటిమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఓటమి భయంతోనే పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. శనివారం మంగళగిరి లోని ఆ పార్టీ రాష్ట్ర...

ఫించన్ల పంపిణీలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం : సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫించన్ లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా పింఛన్ల పంపిణీకి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. వయోవృద్దులకు, దివ్యాంగులకు,ఇంటిదగ్గరే పింఛన్లు అందించాలని ఎన్నికల కమిషన్...

రక్తం ఏరులై పారితే …సాక్షిలో హార్ట్ ఎటాక్ అని ఎలా చెప్పారు ? : షర్మిల

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు గురై ఇంట్లో రక్తం ఎరులు అయ్యి పారితే …హార్ట్ ఎటాక్ అని సాక్షి చానెల్ లో ఏ విధంగా చెప్పారు.? సిబిఐ నిందితుడిగా...

పాలిసెట్ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి : నాగరాణి

రాష్ట్రంలో పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష కోసం విధ్యార్ధులకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి కోరారు. పాలిటెక్నిక్ ప్రవేశాల...

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ ….సిఎం పై కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో ప్రతి పెన్షన్ దారుడి ఇంటి వద్దే పింఛన్‌ పంపిణీ చేయాలని చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఎందుకు ఆదేశాలివ్వలేదు? తెలుగుదేశంపై నెపం నెట్టి ఎన్నికల్లో లబ్ది పొందడానికి...

ఫించన్లు అందించాలిని ఆదేశాలు ఇవ్వండి : చంద్రబాబు

రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ద్వారా పెన్షన్ దారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ ను టీడిపి...

అధికారులపై జగన్ రెడ్డి ఒత్తిడి : బోండా ఉమా

రేపు ప్రభుత్వం నాదే వస్తుంది.నేను చెప్పినట్లు చేయండి. నేను చెప్పినట్లే జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారాలను బెదిరిస్తున్నారని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు.మంగళవారం...

ఫించన్లు పంపిణీకి మార్గదర్శకాలు సిద్ధం : జవహార్ రెడ్డి

రాష్ట్రంలో వివిధ ఫించన్ల పంపిణీకి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను వెంటనే జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఫించన్లు...

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారు ? : వర్ల రామయ్య

కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు మేరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షనర్ దారులకు పెన్షన్ అందించాలని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు...

వైసిపి విధానాలే పెన్షన్ల దుస్థితికి కారణం : సిపిఎం

పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించాల్సిన వలంటీర్‌ వ్యవస్థను రాజకీయ అవసరాలకోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దుర్వినియోగం చేసిందని గతంలో సిపియం తరుపున పదే పదే ప్రభుత్వం దృష్టికి తెచ్చాం....

వెలిగొండ పూర్తి చేయలేని జగన్ …మూడు రాజధానులు కడతారా ? : చంద్రబాబు

టిడిపి ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంకు అన్ని ప్రయత్నాలు చేసి ఎనబై శాతం పనులు పూర్తి చేశాం. వైసిపి అధికారం లోకి వచ్చాక డబ్బులకి కక్కుర్తి పడి కాంట్రాక్ట్ ను...

ఫించన్ల సొమ్మును సొంత కాంట్రాక్టర్లకు ఊడ్చిపెట్టిన జగన్‌రెడ్డి : అచ్చెన్నాయుడు

సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఫించన్లు ఒకటో తారీఖున వారి ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం యుద్దప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు డిమాండ్‌...

వైసిపికి బిగ్ షాక్ …ఎన్నికల విధులుకు వాలంటీర్లు దూరం

ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను దూరంగా ఉంచాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి...

వర్మ త్యాగానికి ప్రాధాన్యత ఇస్తా: పవన్ కళ్యాణ్

తన కోసం మాజీ ఎమ్మెల్యే మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్న వర్మ అసెంబ్లీ సీటును త్యాగం చేశారని, ఆ త్యాగాన్ని తాను ఎప్పుడు మర్చిపోలేనని, తాను కూడా అదే...

వర్గీకరణ విషయంలో బిజెపి వైఖరి ఏమిటి ? : కోటి మాదిగ

ఎస్సీ వర్గీకరణ అంశంపై పార్లమెంట్లో జరగవలసిన ప్రక్రియను సుప్రీంకోర్టు మీదకు నెట్టి వేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి ? వర్గీకరణ పై బిజెపి ఎందుకు నిర్లక్ష్యాన్ని కనపరుస్తుందని...

వైసిపి ప్రజా ప్రతినిధులను ఏ.సి.బి ఎందుకు రక్షిస్తుంది ? : మనోహర్

రాష్ట్రంలో మంత్రులు, వైసిపి నాయకులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల అవినీతి గురించి వచ్చిన ఫిర్యాదులుపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ తీసుకున్న చర్యలు ఏమిటి ? రాష్ట్ర డిజిపి గా,ఎసిబి డిజి...

Most Read

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం...

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...