Bitcoin, the globe's first electronic currency, has acquired significant appeal recently. Consequently, an increasing number of mifinity casino on the internet casinos have started...
ఓట్ల తొలగింపులో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మరో మారు కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) లేఖ రాశారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు...
Hyderabad Express: అర్ధరాత్రి హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రయాణీకుల నుండి భారీగా బంగారం, నగదు దోపిడీనెల్లూరు జిల్లాలో అర్ధరాత్రి రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడీ దొంగలు...
Kanigiri: వాలంటీర్ తండ్రి పొలాన్ని మ్యుటేషన్ ఆన్లైన్ చేసేందుకు రూ.21 వేలు లంచం తీసుకుంటూ ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని ఏరువారిపల్లి సచివాలయ విఆర్ఓ కాసు వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం...
Chandrababu: గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్ల మరమ్మత్తులకే నిధులు లేకపోతే మూడు రాజధానులు ఎలా అంటూ చంద్రబాబు ఎద్దేవాటీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి...
ACB Net: ఓ పక్క పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడే అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకుంటున్నా ఆ శాఖలో కొందరు ఎటువంటి భయం లేకుండా తమ అవినీతిని కొనసాగిస్తున్నారు. జిల్లాలోని...
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండలంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం వివేకానంద కాలనీలో ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సొన పోరంబోకు భూములను అధికారులు చదును చేయిస్తున్నారు....
Lokesh Yuvagalam Padayatra: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఆదివారం అద్దంకి జరిగిన బహిరంగ సభలో పెద్ద సంఖ్యలో టీడీపీ...
ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ 56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. మొత్తం నాలుగు దశల్లో ఈ ప్రయోగం చేపట్టిన ఇస్రో .. సింగపూర్ కు చెందిన ఏడు ఉపగ్రహాలను కక్షలోకి...
Nara Lokesh: ఉమ్మడి ప్రకాశాన్ని ఫార్మా హబ్ గా అభివృద్ధి చేస్తాం .. వృత్తి నిఫుణుల ముఖాముఖిలో లోకేష్ టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో...
జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...
రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...