టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హజరు కాని ముగ్గురికి సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులతో ఫోన్ సంభాషణలు జరిపిన, పరోక్ష ప్రమేయం...
ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ లో వైసీపీ నేతలు శ్మశానం కబ్జా చేశారంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వందకుపైగా మృతదేహాలను...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి తదితరులకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి తదితరులు దాఖలు చేసిన...
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏపి సీఎం వైఎస్ జగన్ ఆక్వా విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో రూ.3,300 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు...
ఏపి కి వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి 670 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది....
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శబరిమల నుండి తిరిగి వస్తున్న ఏపి అయ్యప్ప స్వామి భక్తుల బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. పతనంతిట్ట జిల్లా లాహల్యాంప్ వద్ద ఈ...
ప్రకాశం జిల్లా తర్లపాడు తహశీల్దర్ పై సస్పెన్షన్ వేటు పడింది. సమీక్షా సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ తో దురుసుగా మాట్లాడిన ఫలితంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆయనను...
అహ్మదాబాద్ నుండి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రైలులోని కిచెన్ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటన తిరుపతి...
రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...
ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...
ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...