Friday, April 26, 2024

Online Prakasam Author

527 POSTS0 COMMENTS

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ ముగ్గురికి లుకౌట్ నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హజరు కాని ముగ్గురికి సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులతో ఫోన్ సంభాషణలు జరిపిన, పరోక్ష ప్రమేయం...

ప్రకాశం జిల్లాలో శ్మశాన స్థలంపై వైసిపి పిశాచాలు – చంద్రబాబు

ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ లో వైసీపీ నేతలు శ్మశానం కబ్జా చేశారంటూ ఓ దిన పత్రికలో వచ్చిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వందకుపైగా మృతదేహాలను...

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో లభించని ఊరట

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి తదితరులకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి తదితరులు దాఖలు చేసిన...

అక్వా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏపి సీఎం వైఎస్ జగన్ ఆక్వా విశ్వ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో రూ.3,300 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు...

ఏపి లోని ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు

ఏపి కి వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి 670 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది....

కేరళలో బస్సు ప్రమాదం .. 15 మంది ఏలూరు జిల్లా వాసులకు గాయాలు

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శబరిమల నుండి తిరిగి వస్తున్న ఏపి అయ్యప్ప స్వామి భక్తుల బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. పతనంతిట్ట జిల్లా లాహల్యాంప్ వద్ద ఈ...

విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతు

ఈత సరదా ప్రాణం మీదకు తెచ్చింది. ఈత సరదా తీర్చుకోవడం కోసం సముద్రంలోకి దిగిన విద్యార్ధుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ విషాద ఘటన విశాఖ భీమిలి బీచ్ లో...

జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టులో హెటిరో సంస్థకు బిగ్ షాక్.. సీబీఐ కేసులో కీలక వ్యాఖ్యలు

జగన్ అక్రమాస్తుల కేసులో ప్రముఖ ఫార్మా కంపెనీ హటిరో కు సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమ పై సీబీఐ కేసు నమోదు చేయడాన్ని హెటిరో సంస్థ సుప్రీం...

ఉన్నతాధికారిపై దురుసు ప్రవర్తన .. తర్లుపాడు తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు

ప్రకాశం జిల్లా తర్లపాడు తహశీల్దర్ పై సస్పెన్షన్ వేటు పడింది. సమీక్షా సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ తో దురుసుగా మాట్లాడిన ఫలితంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆయనను...

నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం

అహ్మదాబాద్ నుండి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. రైలులోని కిచెన్ బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురైయ్యారు. ఈ ఘటన తిరుపతి...

TOP AUTHORS

527 POSTS0 COMMENTS
0 POSTS0 COMMENTS

Most Read

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...