Wednesday, April 24, 2024

Online Prakasam Author

527 POSTS0 COMMENTS

రైతుల ఖాతాలో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్

వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. రబీ 2020 - 21, ఖరీఫ్ 2021 సీజన్లకు చెెందిన వైెస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ, ఖరీఫ్...

రాజధాని కేసులో ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో లభించని పూర్తి స్థాయి ఊరట

అమరావతి రాజధాని విషయంలో ఏపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో పూర్తి స్థాయిలో ఊరట లభించలేదు. ఏపి హైకోర్టు తీర్పుపై పూర్తి స్థాయి స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు.. కాలపరిమితికి సంబంధించిన...

ఆ జిల్లాలో ఇక వైవీ హవా మొదలయినట్లే..? బాలినేనికి తెలియకుండానే పెద్ద డ్యామేజ్..!

వైవీ సుబ్బారెడ్డి … సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి బాబాయి. దివంగత వైఎస్ఆర్ కు తోడల్లుడు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఆయన తెరవెనుక మాత్రమే పని చేశారు. వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ఆర్...

ఏపి సీఎస్ రేసులో కొత్త పేరు .. సీఎం జగన్ ను కలిసిన సీనియర్ ఐఏఎస్ గిరిధర్

ఏపి నూతన సీఎస్ ఎంపిక ప్రక్రియ జరుగుతున్న వేళ కేంద్ర సర్వీసులో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి గిరిధర్ ఆర్మోణే సీఎం వైఎస్ జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యతను...

వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. తొమ్మిది నెలల తర్వాత తులశమ్మ వాంగ్మూలం నమోదు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును ఓ పక్క సీబీఐ నిర్వహిస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వాళ్లు జైలులోనే ఉన్నారు. మరో పక్క...

ముంబాయి మరణహోమానికి 14 ఏళ్లు ..

2008 నవంబర్ 26న లష్కరే తొయిబాకి చెందిన పది మంది తీవ్ర వాదులు ముంబాయి నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఆ రోజు జరిగిన ఉగ్రదాడికి ప్రపంచం వణికిపోయింది. ఈ మారణహోమం...

రుషి కొండ తవ్వకాలపై సీపీఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు .. మంత్రి అమరనాథ్ కౌంటర్

హైకోర్టు అనుమతితో సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ శుక్రవారం విశాఖ రుషి కొండ ప్రాంతాన్ని సందర్శించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పకృతి సిద్ధంగా...

ఐటీ అధికారికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బందువుల ఐటీ శాఖ అధికారులు రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కోట్లాది...

ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్

ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారుల తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు న్యాయ సమీక్షలో వీగిపోతున్నాయి. కీలక నిర్ణయాల సమయంలో న్యాయ సలహా తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాల్సి వస్తుంది. తరచు ఏపి హైకోర్టు..పలు...

Pawan Kalyan: సీఎం జగన్ వ్యాఖ్యలకు కార్టూన్ తో పవన్ స్ట్రాంగ్ కౌంటర్

Pawan Kalyan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న నరసాపురం బహిరంగ సభలో జనసేనను ఉద్దేశించి రౌడీ సేన అంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై...

TOP AUTHORS

527 POSTS0 COMMENTS
0 POSTS0 COMMENTS

Most Read

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం...

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...