Friday, April 26, 2024
Home వార్తలు విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతు

విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతు

- Advertisement -

ఈత సరదా ప్రాణం మీదకు తెచ్చింది. ఈత సరదా తీర్చుకోవడం కోసం సముద్రంలోకి దిగిన విద్యార్ధుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ విషాద ఘటన విశాఖ భీమిలి బీచ్ లో శుక్రవారం జరిగింది. తగరపువలస అనిట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న అయిదుగురు విద్యార్ధులు శుక్రవారం భీమిలి బీచ్ కు వెళ్లారు. ఈత సరదా తీర్చుకునేందుకు సముద్రంలోకి దిగారు. ఆలలు ఎగిసిపడటంతో సూర్య, సాయి అనే విద్యార్ధులు గల్లంతు అయ్యారు. మరో ముగ్గురు విద్యార్ధులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

బీచ్ వద్ద పోలీసులు తొలుత గజ ఈతగాళ్లతో గల్లంతైన విద్యార్ధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది హెలికాఫ్టర్ తో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్ధుల తల్లిదండ్రులు బీచ్ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...