టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఇప్పటికే ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్. సింహాయాజీలను విచారించిన సిట్ అధికారులు ఈ...
ఏపి ప్రభుత్వ సిట్ పై హైకోర్టు విధించిన స్టే పై సుప్రీం కోర్టు లోవాదనలు ముగిసాయి. ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఆర్ధిక నిర్ణయాలు,...
కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం అయ్యింది. శేషగిరిరావు అప్రమత్తంగా ఉండటంతో గాయాలతో...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడు నెలల తర్వాత మళ్లీ క్యాసినో వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేశారు. క్యాసినో నిర్వహకుడు చీకోటి ప్రవీణ్ తో పాటు ఆయన అనుచరుడు మాధవరెడ్డి...
అమరావతి పాదయాత్రపై సవరణ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిటిషన్లకు విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణను విచారించేందుకు హైకోర్టు ఏపీ సీఐడీకి అనుమతి ఇచ్చింది....
వైసీపీ గడపగడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మూడున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించాలన్నది గడప గడపకు మన ప్రభుత్వ ఉద్దేశం. ఈ కార్యక్రమంలో...
తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదనీ, షెడ్యుల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఇటీవల...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్...
రాష్ట్ర విభజన, అమరావతి రాజధాని పిటిషన్ల ను విడివిడిగానే విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఏపి విభజనకు సంబంధించి 28, రాజధాని అమరావతికి సంబందించి ఎనిమిది పిటిషన్లు...
రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...
ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...
ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...