Friday, April 26, 2024

Online Prakasam Author

527 POSTS0 COMMENTS

Big Breaking: 12 మంది రెవెన్యూ సిబ్బందిపై వేటు.. త్వరలోనే మరో బాంబు..!?

Big Breaking: ప్రకాశం జిల్లాలో రెవెన్యూ శాఖలో అక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ దృష్టి పెట్టారు. భూ అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ముగ్గురు...

Veligonda Project Issue: కేంద్ర మంత్రి షెకావత్‌ను కలిసిన ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల బృందం..వెలిగొండను గెజిట్‌లో చేర్చాలని అభ్యర్థన

Veligonda Project Issue: వెలిగొండ ప్రాజెక్టు అంశంపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసింది. కేంద్రం...

Dog Beat: బేస్తవారిపేటలో పిచ్చి కుక్క బీభత్సం ..! 25 మందికి గాయాలు..ఆ తరువాత గ్రామస్తులు ఏమి చేశారంటే..?

Dog Beat: ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి పలువురిని గాయపర్చింది. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆ రోడ్డులో వచ్చి...

Road Accident: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

Road Accident:ఆదివారం అర్థరాత్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై చనిపోయి పడి ఉన్న గేదెను ఎక్కిన టాటా మ్యాజిక్ వాహనం అదుపుతప్పి...

Breaking: జగన్ టార్గెట్ గా కేసీఆర్ కి లేఖ రాసిన టీడీపీ ఎమ్మెల్యేలు..!!

Breaking: వెలుగొండ ప్రాజెక్టు సమస్యపై ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఇంతకు ముందు ఏపి సీఎం...

Velugonda Project: వెలుగొండకి విలన్ ఎవరు..!? జగనా..? కేసీఆరా..!?

Velugonda Project: గాఢాంధకారంలో ఉన్న ప్రాంతానికి దూరాన వెలుగీనుతున్న దివ్వె కనిపిస్తుంది.. ఎన్నో అడ్డంకులు దాటుకుని దరికి చేరే ప్రయత్నం చేస్తుంది.. ఆ దివ్వెను దరి చేరకుండా కొన్ని శక్తులు...

CORONA: ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం..!నాలుగు రోజుల వ్యవధిలో 76 మందికి కరోనా

CORONA: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ నెల 16వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభమైన విషయం...

Gottipati Ravi Kumar: పెట్రో ధరల పెంపుపై టీడీపీ ఆధ్వర్యంలో జరిగే నిరసనను జయప్రదం చేయాలి

Gottipati Ravi Kumar: చమురు ధరల పెంపునకు నిరసనగా టీడీపీ ఆధ్వర్యంలో రేపు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని...

AP High Court: ఎయిడెడ్ కళాశాలలు అడ్మిషన్లు స్వీకరించవచ్చు .. ఏపి హైకోర్టు ఆదేశం

AP High Court: ఏపిలో ఎయిడెడ్ కళాశాలకు ఎయిడ్ నిలిపివేయడం, కళాశాలల స్వాధీనం పై దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది....

Online Prakasam: ఆ ముగ్గురు నేతలకు అగ్ని పరీక్ష..! ఓడిపోతే దుకాణం మూసుకోవాల్సిందే..!!

Online Prakasam: జిల్లాలో రాజకీయాలకు సీజన్.. అన్ సీజన్ అంటూ ఏమి ఉండదు.. ఎప్పుడూ ఏదో ఒక వార్త, విషయం, వివాదంతో వేడి వేడిగానే ఉంటాయి.. జిల్లాలో కొన్ని నెలలుగా...

TOP AUTHORS

527 POSTS0 COMMENTS
0 POSTS0 COMMENTS

Most Read

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...