Friday, April 26, 2024
Home వార్తలు

వార్తలు

Bhairavakona: ఔషద మొక్కలకు పుట్టినిల్లు భైరవకోన

Bhairavakona: జిల్లాలోని సీఎస్ పురం మండలం అంబవరం, కొత్తపల్లి గ్రామానికి అరకిలో మీటరు దూరంలో ప్రకాశం – నెల్లూరు జిల్లా సరిహద్దులో తూర్పు కనుమల...

AP Assembly budget session: గవర్నర్ ప్రసంగంలో టీడీపీ సభ్యుల నిరసన

AP Assembly budget session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనీ, ఉగాది నుండి...

Accident: కార్మికులపై దూసుకువెళ్లిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి

Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఆలేరు మండలం మంతపురి బైపాస్ రోడ్డు వద్ద డివైడర్ పనులు...

Accidents: వేరువేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి..

Accidents: రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో జరిగిన ఘటనల్లో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి చెందగా, అయిదుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండల కేతముక్కల అగ్రహారం వద్ద ప్రమాదవశాత్తు...

Crime News: ప్రకాశంలో దారుణం .. తాగిన మైకంలో కన్నకొడుకునే కడతేర్చిన తండ్రి

Crime News: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో కన్నకొడుకునే తండ్రి హతమార్చిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఇందిరా కాలనీలో ఈ...

Polavaram Project: పోలవరం పూర్తి చేసే బాధ్యత మాదే..షెకావత్

Polavaram Project: ఏపి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి షెకావత్ సీఎం జగన్ తో కలిసి పోలవరం...

Yeluri Sambasivarao: ఇది మహిళా రైతుల విజయం

Yeluri Sambasivarao: అమరావతి రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం...

Tragedy: బ్రాంచ్ కాలువలోకి దూకి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్యాయత్నం..

Tragedy: జిల్లాలోని అద్దంకి బ్రాంచ్ కాలువ వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు....

Road Accident: కడప జిల్లాలో వ్యాన్ బీభత్సం .. నలుగురు మృతి..

Road Accident: కడప జిల్లా సీకే దిన్నె మండలం మద్దిమడుగులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యాను అదుపుతప్పి ఇంటి ముందు కూర్చున్న వారిపై...

Big breaking: ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం..

Big breaking: జిల్లా కేంద్రం ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వుడ్ కాంప్లెక్స్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు...

AP CM Jagan: గవర్నర్ బిశ్వభూషన్ తో సీఎం జగన్ భేటీ

AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్ దంపతులు భేటీ అయ్యారు. మార్చి 7వ తేదీ నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల గురించి...

Tragedy: ముగ్గురు విద్యార్ధుల మృతితో నిడమానూరులో విషాదం..

Tragedy: విద్యార్ధుల ఈత సరదా మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ఉంగుటూరు...

Bridge collapsed: దేశరెడ్డిపల్లిలో తప్పిన పెను ప్రమాదం ..కుప్పకూలిన వంతెన

Bridge collapsed: జిల్లాలోని చందవరం పంచాయతీ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. చందవరం పంచాయతీ పరిధిలో దేశరెడ్డిపల్లి సమీపంలో సాగర్ కాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ వంతెన...

AP High Court: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట

  AP High Court: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అయ్యన్నపై నమోదు అయిన కేసుల్లో తదనంతర చర్యలపై...

CM YS Jagan: ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

CM YS Jagan: ఏపిలో సహాకార సంఘాలు, సహకార బ్యాంకుల ద్వారా ఇకపై తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంది. వ్యవసాయ రుణాలు,...

AP CRDA: సీఆర్‌డీఏకి హ్యాపీనెస్ట్ కస్టమర్స్ లీగల్ నోటీసులు

AP CRDA: హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంపై సీఆర్డీఏకు 28 మంది కస్టమర్ లు లీగల్ నోటీసులు పంపించారు. 2021 నాటికి ప్లాట్లు అందజేయాలన్న నిబంధన...

AP High Court: ఆ సిబీఐ అధికారికి హైకోర్టులో ఊరట

AP High Court: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ కి ఏపి...

Prakasam News: గురుకల పాఠశాల విద్యార్ధులపై ఉపాధ్యాయుల దాష్టీకం..

Prakasam News: కడుపు నిండా అన్నం పెట్టమని అడిగినందుకు విద్యార్ధుల శరీరంపై వాతలు తేలేలా కొట్టి తమ దాష్టీకం ప్రదర్శించిన  ఉపాధ్యాయుల వైనమిది. ప్రకాశం...

YS Viveka: వివేకా హత్య కేసు విచారణలో మరో ట్విస్ట్ ..

YS Viveka: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణలో అనేక ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. నేడు మరో ట్విస్ట్...

Hijab Row: జిల్లాకు తాకిన హిజాబ్ వివాదం..

Hijab Row: దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మొదలైన హిజాబ్ వివాదం ఇటీవల ఏపికి సైతం తాకింది. కొద్ది రోజుల క్రితం విజయవాడ లయోలా కళాశాలలో...

Most Read

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...