AP Assembly budget session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనీ, ఉగాది నుండి...
Accident: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. ఆలేరు మండలం మంతపురి బైపాస్ రోడ్డు వద్ద డివైడర్ పనులు...
Accidents: రాష్ట్రంలోని పలు ప్రదేశాల్లో జరిగిన ఘటనల్లో ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు మృతి చెందగా, అయిదుగురు గాయపడ్డారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండల కేతముక్కల అగ్రహారం వద్ద ప్రమాదవశాత్తు...
Crime News: ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగిన మైకంలో కన్నకొడుకునే తండ్రి హతమార్చిన ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఇందిరా కాలనీలో ఈ...
Polavaram Project: ఏపి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి షెకావత్ సీఎం జగన్ తో కలిసి పోలవరం...
Yeluri Sambasivarao: అమరావతి రాజధానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం...
Tragedy: జిల్లాలోని అద్దంకి బ్రాంచ్ కాలువ వద్ద విషాదఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలతో కలిసి కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు....
Big breaking: జిల్లా కేంద్రం ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వుడ్ కాంప్లెక్స్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు...
AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్ దంపతులు భేటీ అయ్యారు. మార్చి 7వ తేదీ నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల గురించి...
Bridge collapsed: జిల్లాలోని చందవరం పంచాయతీ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. చందవరం పంచాయతీ పరిధిలో దేశరెడ్డిపల్లి సమీపంలో సాగర్ కాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ వంతెన...
రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...
ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...
ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...