Tuesday, May 7, 2024
Home వార్తలు AP Assembly budget session: గవర్నర్ ప్రసంగంలో టీడీపీ సభ్యుల నిరసన

AP Assembly budget session: గవర్నర్ ప్రసంగంలో టీడీపీ సభ్యుల నిరసన

- Advertisement -


AP Assembly budget session: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనీ, ఉగాది నుండి కొత్త జిల్లాలో పాలన సాగుతోందని పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమంటూ గవర్నర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి వేశారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు.

టీడీపీ సభ్యుల నిరసనల మధ్యనే గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. టీడీపీ సభ్యుల నిరసనపై సీఎం వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. కరోనా కారణంగా దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందులు తదితర అంశాలను ప్రస్తావించారు. ముందుగా అసెంబ్లీ ప్రాంగణానికి తొలి సారిగా విచ్చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను సీఎం వైఎస్ జగన్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్. మండలి చైర్మన్ మోషేన్ రాజు ఇతర మంత్రులు స్వాగతం పలికారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. మరి కొద్ది సేపటిలో కేబినెట్ భేటీ జరగనుంది. కాగా పది నిమిషాల పాటు నిరసన వ్యక్తం చేసిన టీడీపీ సభ్యులు సమావేశం నుండి బాయ్ కాట్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

Most Popular

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

Zencasino Online Casino Review And Bonus

1st November 2023 – CASINO.COM has Closed Down and is not taking gamers. It’s crucial that casinos display a license from a legitimate licensing body on their site. Examples of the trusted authorities we look out for embrace the UK Gambling Commission (UKGC), Malta Gaming Authority (MGA), Kahnawake Gaming Commission, along with many others. Licensed casinos keep your private and monetary information protected and publicly list their RNG audits and RTP reports in order that you know exactly what you're in for. Learn all about factoring in casino house edge and recreation odds to determine the payout in an exhaustive information. The Resorts app is pretty fast, so you need to find no problem in transferring between on line casino pages in your smartphone or pill.