Friday, April 26, 2024
Home విశ్లేషణ AP Nominated Posts: కృష్ణ చైతన్యకు శాప్ నెట్ .. సింగరాజుకి ఓడా..! జిల్లాలో నామినేటెడ్...

AP Nominated Posts: కృష్ణ చైతన్యకు శాప్ నెట్ .. సింగరాజుకి ఓడా..! జిల్లాలో నామినేటెడ్ పోస్టులు జాబితా..!!

- Advertisement -

AP Nominated Posts: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పోస్టుల జాబితా ప్రకటించింది. మొత్తం 135 పోస్టుల్లో 56 శాతం అంటే 72 పోస్టులు ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన ప్రభుత్వం. మహిళలకు సగం పదవులు కేటాయించిన సీఎం జగన్. పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే… శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు, విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు, విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు కేటాయించారు. జిల్లాల వారీగా సామజిక సమీకరణాలు, రాజకీయ మార్గాలు అన్నిటినీ చూస్తూ కేటాయించారు..!

AP Nominated Posts: here is District List

టీటీడీ చైర్మన్ గా రెండోసారి వైవీ సుబ్బారెడ్డిని కొనసాగించుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన మంత్రి పదవి ఆశించినప్పటికీ.. ఈ సారికి ఏడాది పాటూ టీటీడీ చైర్మన్ పదవినే కేటాయించారు. ఇక మిగిలిన పధవులను పరిశీలిస్తే…

- Advertisement -

AP Nominated Posts: జిల్లాకు ఈ పోస్టులే…!!

- Advertisement -

జూపూడి ప్రక్కభాకర్ (సామజిక న్యాయం సలహాదారుడు).., కాకుమాని రాజశేఖర్ (లెదర్ బోర్డు చైర్మన్).. బత్తుల సుప్రజ (ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ బోర్డు చైర్మన్) .. బాచిన కృష్ణ చైతన్య (సొసైటీ ఫర్ ఏపీ శాప్ నెట్).., చింతలచెరువు సత్యన్నారాయనరెడ్డి (రెడ్డి కార్పొరేషన్)
సింగరాజు మీనా కుమారి (ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ).., రాచగోళ్ళు వెంకట సుశీల(జిల్లా గ్రంధాలయ సంస్థ).., రావి పద్మ డీసీఎంఎస్ .., మదాసి వెంకయ్య డీసీసీబీ , షేక్ సుభాషిణి (టైలర్ కార్పొరేషన్) కేటాయించారు.

- Advertisement -
RELATED ARTICLES

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

జగన్ మాస్టర్ ప్లాన్…ఒకే దెబ్బతో లోకేష్ , షర్మిల లకు షాక్

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజున ఆ పార్టీ లోకి చేరిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి నేడు...

Most Popular

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...