Saturday, April 27, 2024
Home వార్తలు

వార్తలు

MP Raghurama: రేపు ఢిల్లీలో ఎంపి రఘురామ నిరాహార దీక్ష ..! ఎందుకంటే..?

MP Raghurama: వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు రేపు ఢిల్లీలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేయనున్నారు. గత రెండు సంవత్సరాలకుగా వైసీపీ ప్రభుత్వ...

Chandrababu: చంద్రబాబుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ ..త్వరగా కోలుకోవాలంటూ సీఎం జగన్ ట్వీట్

Chandrababu: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజు కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో రోజు వారి కేసుల సంఖ్య 3వేల వరకూ...

Breaking: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం..నలుగురు మృతి

Breaking: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు. మంగళగిరి మండలం...

AP Wine Shops: ఏపిలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..

AP Wine Shops: ఏపిలో మద్యం ప్రియులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ముందే మద్యం రేట్లను...

Prakasam News: భార్యకు కరోనా నిర్ధారణ… హోమ్ ఐసొలేషన్ లో మంత్రి బాలినేని..!!

Prakasam News: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. సామాన్యులు మొదలుకొని ప్రజా ప్రతినిధులు, నేతలు కరోనా బారిన పడుతున్నారు. గతంలో కరోనా బారిన పడి కోరుకున్నవారు మరోసారి మళ్లీ...

Adimulapu Suresh: ఏపిలో పాఠశాల సెలవుల పొడిగింపు.. మంత్రి సురేష్ ఏమన్నారంటే..

Adimulapu Suresh: తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా ఉదృతి కొనసాగుతోంది. రోజు వారి కేసుల నమోదు సంఖ్య తెలంగాణలో రెండు వేలకు పైగా ఉండగా, ఏపిలో...

New Zealand MP: ప్రకాశం జిల్లా యువతికి న్యూజిలాండ్ లో అరుదైన గౌరవం..

New Zealand MP: భారత సంతతికి చెందిన వారు ప్రపంచంలోని అనేక దేశాలలో తమ ప్రతిభా పాటవాలతో ఉన్నత పదవులు అలంకరిస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా...

Megastar Chiranjeevi: ఏపి సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ.

Megastar Chiranjeevi: ఏపిలో సినిమా టికెట్ల అంశం తీవ్ర వివాదం అవుతున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ వర్సెస్ ఏపి ప్రభుత్వం అన్నట్లుగా మాటల...

Bharat Biotech: శ్రీవారికి భారీ విరాళం అందజేసిన భారత్ బయోటెక్..

Bharat Biotech: తిరుమల శ్రీవారికి భారత్ బయోటెక్ సంస్థ భారీ విరాళాన్ని అందించింది. టీటీడీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు రూ.2 కోట్ల విరాళాన్ని...

AP CID: ఎంపి రఘురామకు ఏపి సీఐడీ నోటీసులు..! ఎందుకంటే..?

AP CID: ఏపీ సీఐడీ అధికారులు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు నోటీసులు జారీ చేసింది. గతంలో రాజద్రోహం తదితర సెక్షన్ల కింద...

AP Govt: ఏపిలో నైట్ కర్ఫ్యూ వాయిదా.. సంక్రాంతి తరువాత నుండి అమలు

AP Govt: ఏపిలో నేటి రాత్రి నుండి అమలు చేయనున్న నైట్ కర్ఫ్యూను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న...

YS Jagan: ఏపిలో జగనన్న టౌన్ షిప్‌లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లకు సంబంధించి లే అవుట్లు, వెబ్ సైట్ ను ప్రారంభించారు....

YS Sharmila Party: ఏపీలో షర్మిల పార్టీ అంశంపై ఆమె భర్త బ్రదర్ అనిల్ ఏమన్నారంటే..?

YS Sharmila Party: వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్నరాజ్యం లక్ష్యంగా వైఎస్ఆర్ తెలంగాణ...

Nandamuri Bala krishna: తెలంగాణ ఆరోగ్య మంత్రి హరీష్ రావుతో ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ సమావేశం..

Nandamuri Bala krishna: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ  సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో సమావేశమైయ్యారు. హైదరాబాద్‌లోని...

Anagani: ఘనంగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని జన్మదిన వేడుకలు

Anagani: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలను సోమవారం ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు....

ANAGANI SATYA PRASAD: స్ఫూర్తి మంత్రం.. స్వచ్ఛ మానవత్వం..! Birthday Special

మంచికి మనిషి రూపముంటే.. ఆ రూపం రాజకీయం చేస్తే.. ఆ రాజకీయానికి రంగు ఉండదు.. కల్మషం...

APSRTC: ఏపిఎస్ ఆర్టీసీకి బిగ్ షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..!!

APSRTC: ఏపిఎస్ ఆర్టీసికి తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు తరలివెళుతుంటారు. ప్రయాణీకుల కోసం ప్రత్యేక సర్వీసులను...

Tollywood: సినీ పరిశ్రమలో విషాదం.. కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్ బాబు కన్నుమూత..!!

Tollywood: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు...

TDP News: దుర్మార్ఘపు పాలన అంతమొందించేందుకు దళితులంతా ఐక్యం కావాలి

TDP News: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై వివక్షత, భౌతిక దాడులు, బెదిరింపులు అధికం అయ్యాయనీ టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్...

Assembly Elections 2022: ఆ అయిదు రాష్ట్రాల్లో కోవిడ్ ఆంక్షల నడుమ ఎన్నికల నిర్వహణకు షెడ్యుల్ విడుదల చేసిన ఈసీ

Assembly Elections 2022: ఓ పక్క దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నా ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అత్యంత ఆవశ్యకమైన నేపథ్యంలో యుపి సహా అయిదు రాష్ట్రాల్లో షెడ్యుల్ ప్రకారం ఎన్నికల...

Most Read

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...