Breaking: గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకువెళ్లిన ఘటనలో నలుగురు యువకులు మృతి చెందారు. మంగళగిరి మండలం...
Prakasam News: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. సామాన్యులు మొదలుకొని ప్రజా ప్రతినిధులు, నేతలు కరోనా బారిన పడుతున్నారు. గతంలో కరోనా బారిన పడి కోరుకున్నవారు మరోసారి మళ్లీ...
New Zealand MP: భారత సంతతికి చెందిన వారు ప్రపంచంలోని అనేక దేశాలలో తమ ప్రతిభా పాటవాలతో ఉన్నత పదవులు అలంకరిస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా...
Nandamuri Bala krishna: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో సమావేశమైయ్యారు. హైదరాబాద్లోని...
Anagani: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జన్మదిన వేడుకలను సోమవారం ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు....
APSRTC: ఏపిఎస్ ఆర్టీసికి తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారు స్వగ్రామాలకు తరలివెళుతుంటారు. ప్రయాణీకుల కోసం ప్రత్యేక సర్వీసులను...
Tollywood: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేష్ బాబు (56) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేష్ బాబు...
TDP News: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై వివక్షత, భౌతిక దాడులు, బెదిరింపులు అధికం అయ్యాయనీ టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్...
Assembly Elections 2022: ఓ పక్క దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నా ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ అత్యంత ఆవశ్యకమైన నేపథ్యంలో యుపి సహా అయిదు రాష్ట్రాల్లో షెడ్యుల్ ప్రకారం ఎన్నికల...
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...
రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...
జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...
వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...