Thursday, May 2, 2024
Home వార్తలు MP Magunta: వైసీపీ పార్లమెంటరీ భేటీలో ఒంగోలు ఎంపీ మాగుంట..!!

MP Magunta: వైసీపీ పార్లమెంటరీ భేటీలో ఒంగోలు ఎంపీ మాగుంట..!!

- Advertisement -

MP Magunta: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన గురువారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగంటి శ్రీనివాసులుతో సహా పలువురు లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ నుండి జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యహంపై జగన్మోహనరెడ్డి పార్లమెంట్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధుల విడుదల, ప్రత్యేక హోదా, కృష్ణా జలాల వివాదం, పెండింగ్ ప్రాజెక్టులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల తదితర అంశాలను ప్రస్తావింటే అంశాలపై ఎజెండాను ఖరారు చేశారు.

ycp parliamentary party meeting

అదే విధంగా నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు అనర్హత పిటిషన్ పై స్పీకర్ పై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో వైసీపీ లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ వరకూ జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...