Sunday, April 28, 2024
Home వార్తలు అరాచక పార్టీతో పోరాడుతున్నాం : పవన్ కళ్యాణ్

అరాచక పార్టీతో పోరాడుతున్నాం : పవన్ కళ్యాణ్

- Advertisement -

రాష్ట్రంలో ఐదేళ్లుగా అరాచకం, హింస,కక్ష సాధింపు లను నమ్ముకున్న వైసిపి తో జనసేన,టీడిపి,బిజెపి పార్టీలు పోరాడుతున్నాయని…రానున్న ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా అడుగు వేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమ పార్టీ నాయకులకు సూచించారు. మంగళగిరిలో ని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థులతో ఆయన సమావేశం అయ్యారు. ఎన్నికల నియమావళి లో నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకు ఉండే వివిధ దశలు, నియమ నిబంధనలు గురుంచి తెలిపి పార్టీ భిపారం లు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు రాష్ట్ర గతిని మారుస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల దశలో అభ్యర్థులు,నాయకులు, శ్రేణులు అప్రమత్తంగా అడుగులు వేస్తూ.. వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అధికార పార్టీ నుంచి ఎటువంటి ఒత్తిల్లు వస్తే పార్టీ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. టీడిపి,బీజీపీ ల నాయకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఇంఛార్జి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ, రాజానగరం ఇంఛార్జి బత్తుల బల రామకృష్ణ, నెల్లిమర్ల ఇంఛార్జి లోకం మాధవి ,మాజీ ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు,బొలిసెట్టి శ్రీనివాస్ ,వంశీ కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

Most Popular

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...

అభిమానాన్ని ఓటు రూపంలోకి మార్చండి : వరుణ్ తేజ్

రాష్ట్రంలో మే 13 వ తారీఖున జరిగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ఓటు ద్వారా చూపించాలని ప్రముఖ హీరో కొణిదెల వరుణ్ తేజ్ కోరారు. జనసేన...

హామీలు నెరవేర్చే ప్రజల వద్దకు వెళ్తున్నాం : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసిపి మేనిఫెస్టో విడుదలైంది. శనివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. నవరత్నాలు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ...

గంజాయి మాఫీయాపై ఉక్కు పాదం మోపుతాం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో అన్ని కులాలను సమ దృష్టితో చూస్తూ కులాలను దాటి రాజకీయం చేయాలనుకునే వ్యక్తినని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో...