Saturday, May 4, 2024
Home వార్తలు Ysrcp: వైసీపీలో.. ఆ నలుగురికీ ఖరారు..!?

Ysrcp: వైసీపీలో.. ఆ నలుగురికీ ఖరారు..!?

- Advertisement -

Ysrcp: జిల్లాలో కొద్ది కాలంగా వైసీపీలో అంతర్గతంగా నలుగుతున్న ఓ చర్చకు పార్టీ పెద్దలు తెరదించారు. జిల్లాలోని అద్దంకి, చీరాల, పర్చూరు, కొండపి నియోజకవర్గాలకు ఎవరు పూర్తిస్థాయి ఇంచార్జి, ఎవరు పోటీ చేయనున్నారు అనే సందేహాలకు సమాధానమిచ్చారు. దాదాపు ఆ నాలుగు స్థానాలకు ఇంఛార్జీలను ఖరారు చేసారు.

  • చీరాల నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఎమ్మెల్యే కరణం బలరాం ఆధ్వర్యంలో జరగాలని పార్టీ నిర్ణయించింది. అయితే కరణం అధికారికంగా పార్టీలో చేరకపోవడంతో వెంకటేష్ ఈ మేరకు నిర్వహించనున్నారు. బలరాం అదే కార్యక్రమంలో ఉన్నప్పటికీ.., అధికారిక పర్యటనలు పేరిట పార్టీ, ప్రభుత్వ ప్రతినిధిగా చేయనున్నట్టు తెలుస్తుంది..! ఈ నియోజకవర్గం విషయంలో పార్టీ చాలా తర్జనభర్జనలు పడినట్టు తెలుస్తుంది. ముందుగా ఆమంచికి ఇంఛార్జి హోదాలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. కానీ ఒక్కరోజులో ఈ నిర్ణయంలో మార్పు వచ్చింది. పార్టీ కార్యక్రమాలు ఇకపై కరణం నిర్వహించాలని పార్టీ దాదాపు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..!!
  • పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జిగా గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూధన్ రెడ్డిని ఖరారు చేసినట్టు సమాచారం. ఆయనే ఈ గడప గడపకు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది..! ఈ తండ్రీకొడుకులు రేపు వెళ్లి సీఎంని కలవనున్నట్టు తెలుస్తుంది..!
  • అద్దంకి నియోజకవర్గం ఇంచార్జిగా ప్రస్తుతం ఉన్న బాచిన కృష్ణ చైతన్యకు లైన్ క్లియర్ చేశారు. ఆయనే పార్టీ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించనున్నారు.
  • ఇక కొండపి నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న వెంకయ్య స్థానంలో వరికూటి అశోక్ బాబుని ఖరారు చేసినట్టు సమాచారం.
- Advertisement -

ఈ మేరకు దీనిపై అధికారికంగా ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....