Thursday, May 2, 2024
Home వార్తలు ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

- Advertisement -

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పులివెందులలో ఇంటింటా ప్రచారం నిర్వహించి వైఎస్‌ షర్మిలను గెలిపించాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ …ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరుతుంటే వైకాపా అడ్డుపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే కోర్ట్ కు వెళ్లి అన్ జస్ట్ ఫైడ్ ఆర్డర్ తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు. కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టుకు వెళతానని తెలిపారు.

నిందితులను ఓడించండని కడప పార్లమెంటు ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరుతుంటే వైకాపా లో వణుకు పుట్టింది అని విమర్శించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసిపి నాయకులు తనను ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలలో ప్రజలకు తమ గోడు వినిపించే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. . కేవలం ప్రతిపక్ష పార్టీలు మాత్రమే వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడకూడదని కోర్టు తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. ఈ విషయమై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. న్యాయపోరాటం చేస్తూ ప్రతి ఇంటికి రాలేకపోతున్నాననీ …కడప పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...