Friday, May 3, 2024
Home వార్తలు Prakasam Tdp Mlas: అచ్చెన్నతో ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల భేటీ..!!

Prakasam Tdp Mlas: అచ్చెన్నతో ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల భేటీ..!!

- Advertisement -

Prakasam Tdp Mlas:తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడితో ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె, అద్దంకి, కొండేపి ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, డా శ్రీడోల బాల వీరాంజనేయ స్వామి  సమావేశమయ్యారు.

Prakasam Tdp Mlas meet ap tdp chief atchannaidu
- Advertisement -

ఈ సందర్భంగా వీరు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిలిచిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంలో ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పై టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన కృషిని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...