Sunday, May 5, 2024
Home వార్తలు Dwaraka Tirumala: ఇఓపై ఫిర్యాదు..చీటింగ్ చేశారట..!

Dwaraka Tirumala: ఇఓపై ఫిర్యాదు..చీటింగ్ చేశారట..!

- Advertisement -


Dwaraka Tirumala: ద్వారకా తిరుమల ఆలయ ఇఓ తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు నేరుగా ఫిర్యాదు చేయడం ఆలయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ద్వారకా తిరుమల ఆలయంలోని కేశకంఢనశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తన వద్ద ఆలయ ఇఓ జీవి సుబ్బారెడ్డి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన సాంబశివరావు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆయన నేరుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు.

దేవాదాయ శాఖలో చాలా కాలంగా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసిబీ అధికారుల తనిఖీల్లో పలు ఆలయాల్లో జరిగిన అవినీతి అక్రమాలు గతంలో వెలుగు చూశాయి. అక్రమాలు వెలుగు చూసినా సిబ్బందిపైనే వేటు వేస్తున్నారు కానీ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

Most Popular

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...