Sunday, May 5, 2024
Home వార్తలు Nova Agri Boat: ఆధునిక వ్యవసాయం లో డ్రోన్ ల ప్రాముఖ్యత

Nova Agri Boat: ఆధునిక వ్యవసాయం లో డ్రోన్ ల ప్రాముఖ్యత

- Advertisement -


నోవా అగ్రి బోట్: వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతోంది. నూతన ప్రయోగాలతో పాటు సరికొత్త ఆవిష్కరణలు, యంత్రాలు తయారు అవుతున్నాయి. వ్యవసాయంలో పలు పనులు సులభతరంగా డ్రోన్‌లను వినియోగించుకునేందుకు. డ్రోన్ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్ లకు ఉండే అధునాతన సెన్సార్లు, డిజిటల్ ఇమేజ్ ద్వారా తమ పొలం యొక్క స్పష్టంగా చూడవచ్చు. నోవా అగ్రి టెక్ మరియు ఐఓ టెక్ వరల్డ్ అనుసంధానంలో నోవా అగ్రి బోట్ ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో దీనిని ప్రవేశపెట్టడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. నోవా అగ్రి బోట్ మొదట డిజీసీఏ దేశంలో అనుమతి పొందింది.డ్రోన్ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలకు ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్ లకు ఉండే అధునాతన సెన్సార్లు, డిజిటల్ ఇమేజ్ ద్వారా తమ పొలం యొక్క స్పష్టంగా చూడవచ్చు. నోవా అగ్రి టెక్ మరియు ఐఓ టెక్ వరల్డ్ అనుసంధానంలో నోవా అగ్రి బోట్ ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో దీనిని ప్రవేశపెట్టడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. నోవా అగ్రి బోట్ మొదట డీజీసీఏ దేశంలో అనుమతి పొందింది.


నోవా అగ్రి బోట్ ఉపయోగాలు..

నోవా అగ్రి బోట్ రోజుకు 30 నుండి 35 ఎకరాలలో మందును పిచికారీ చేయగలదు. మామూలు పద్దతిలో పిచికారీ చేసే స్ప్రేయర్ తో పోలిస్తే 30 శాతం ఎక్కువ. పంటల్లో పురుగులు, తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉన్నపుడు వెంటనే పురుగు మందుల పిచికారీ చేయడానికి కూలీల కొరత ఏర్పడుతోంది. అటువంటి సమయాల్లో ఈ డ్రోన్ రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. డ్రోన్ తో మందు పిచికారీ చేయడం వల్ల వాళ్ళ నీరు, మందు, సమయం చాల ఆదా అవుతుంది. అదే విధంగా పురుగు మందులు, మరియు కలుపు మందుల పిచికారీ చేసే సమయం లో విడుదల అయ్యే విషవాయువు ప్రభావం నుండి రైతులను నోవా అగ్రి బోట్ రక్షిస్తుంది. ఇది మొబైల్ యాప్ ద్వారా జి పి ఎస్ మాపింగ్ మీద ఇది పనిచేస్తుంది.

- Advertisement -

నోవా అగ్రి బోట్ అనుసంధానం చేసిన కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా పొలంలో కావాల్సిన చోట నోవా అగ్రి బోట్ , కెమెరా ని తిప్పుతూ ఫోటోలు దృశ్యాలను తీయవచ్చు. ఈ నోవా అగ్రి బోట్ పైలెట్ ట్రయినింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ డ్రోన్ లైసెన్స్ దాదాపు 10 సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది. పైలెట్ ట్రైనింగ్ లో నోవా అగ్రి బోట్ ఎలా వాడాలి అనే దానిపై రైతుకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ తర్వాత డీజీసీఏ అప్రూవల్ సర్టిఫికెట్ ఇస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....