Thursday, April 25, 2024
Home వార్తలు Ysrcp: వైసీపీలో.. ఆ నలుగురికీ ఖరారు..!?

Ysrcp: వైసీపీలో.. ఆ నలుగురికీ ఖరారు..!?

- Advertisement -

Ysrcp: జిల్లాలో కొద్ది కాలంగా వైసీపీలో అంతర్గతంగా నలుగుతున్న ఓ చర్చకు పార్టీ పెద్దలు తెరదించారు. జిల్లాలోని అద్దంకి, చీరాల, పర్చూరు, కొండపి నియోజకవర్గాలకు ఎవరు పూర్తిస్థాయి ఇంచార్జి, ఎవరు పోటీ చేయనున్నారు అనే సందేహాలకు సమాధానమిచ్చారు. దాదాపు ఆ నాలుగు స్థానాలకు ఇంఛార్జీలను ఖరారు చేసారు.

  • చీరాల నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఎమ్మెల్యే కరణం బలరాం ఆధ్వర్యంలో జరగాలని పార్టీ నిర్ణయించింది. అయితే కరణం అధికారికంగా పార్టీలో చేరకపోవడంతో వెంకటేష్ ఈ మేరకు నిర్వహించనున్నారు. బలరాం అదే కార్యక్రమంలో ఉన్నప్పటికీ.., అధికారిక పర్యటనలు పేరిట పార్టీ, ప్రభుత్వ ప్రతినిధిగా చేయనున్నట్టు తెలుస్తుంది..! ఈ నియోజకవర్గం విషయంలో పార్టీ చాలా తర్జనభర్జనలు పడినట్టు తెలుస్తుంది. ముందుగా ఆమంచికి ఇంఛార్జి హోదాలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. కానీ ఒక్కరోజులో ఈ నిర్ణయంలో మార్పు వచ్చింది. పార్టీ కార్యక్రమాలు ఇకపై కరణం నిర్వహించాలని పార్టీ దాదాపు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..!!
  • పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జిగా గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూధన్ రెడ్డిని ఖరారు చేసినట్టు సమాచారం. ఆయనే ఈ గడప గడపకు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది..! ఈ తండ్రీకొడుకులు రేపు వెళ్లి సీఎంని కలవనున్నట్టు తెలుస్తుంది..!
  • అద్దంకి నియోజకవర్గం ఇంచార్జిగా ప్రస్తుతం ఉన్న బాచిన కృష్ణ చైతన్యకు లైన్ క్లియర్ చేశారు. ఆయనే పార్టీ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించనున్నారు.
  • ఇక కొండపి నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న వెంకయ్య స్థానంలో వరికూటి అశోక్ బాబుని ఖరారు చేసినట్టు సమాచారం.
- Advertisement -

ఈ మేరకు దీనిపై అధికారికంగా ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

Most Popular

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...

Best Gambling Establishments that Approve Bitcoin: A Comprehensive Overview

Bitcoin, the globe's first electronic currency, has acquired significant appeal recently. Consequently, an increasing number of mifinity casino on the internet casinos have started...

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...