Saturday, April 27, 2024
Home వార్తలు మరోసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే : దస్తగిరి

మరోసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే : దస్తగిరి

- Advertisement -

నా ఎస్సీ,ఎస్టీ,బిసి అని చెప్పే సిఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వారికి ఏమీ చేసారు ? ముస్లిం లకు రంజాన్ తొఫా ఎందుకు ఇవ్వలేదని జై భీం రావ్ భారత్ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి ప్రశ్నించారు. మంగళవారం కడపలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….వైసిపి ప్రభుత్వంలో ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టీ జైల్ కు పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమాయకపు ప్రజలను మోసం చేస్తూ తప్పుడు హామీలతో మళ్ళీ గద్దెను ఎక్కాలని చూస్తున్నారు అని మండిపడ్డారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి కు ఓటు వేస్తే మన గొంతును మనం కోసుకునట్లే అని తెలిపారు. రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు.

వారు చేస్తే లాజిక్..మేము చేస్తే లా?

- Advertisement -

దళితులను కొట్టడం నీ నైజమా? దళిత బిడ్డను అత్యంత దారుణంగా రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందుర పడేస్తే కేసు కట్టిన పాపాన పోలేదు.ఎమ్మెల్సీ అనంత బాబు తన కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే సరైన చర్యలు తీసుకోలేదు. వాళ్ళు చేస్తే లాజిక్ నా ? మేము చేస్తే లా అడ్డం వస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యంగ కంటే రాజారెడ్డి,జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అని పేర్కొన్నారు. మైనార్టీల మీద మోదీ కక్షతో మోదీ సిఎఎ తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రజలు నరుక్కొనే విధంగా కాకుండా ….ప్రజలను బాగు పరిచే విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

Most Popular

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...