Sunday, April 28, 2024
Home వార్తలు Prakasam SP: రెండో మహిళా ఎస్పీ.. మాలిక గార్గ్..!!

Prakasam SP: రెండో మహిళా ఎస్పీ.. మాలిక గార్గ్..!!

- Advertisement -

Prakasam SP: ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ గా మాలిక గర్గ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సిద్ధార్థ కౌశల్ బదిలీ తర్వాత దాదాపు ఆరు రోజుల పాటూ ఖాళీ ఏర్పడిన తర్వాత మాలిక గార్గ్ ని నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నమే ఆమె తన కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆమెకు గౌరవ వందనంతో, సాదర స్వాగతం పలికారు. ఆమెను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ మాలిక గర్గ్ మాట్లాడుతూ “ప్రకాశం జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి శాంతిభద్రతలు కాపాడేందుకు నిబద్దతో కృషి చేస్తానని తెలిపారు”

Prakasam SP: రెండో మహిళా… ప్రత్యేక శైలి..!!

ఈమె జిల్లాకు రెండో మహిళా ఎస్పీ. గతంలో 2003-04 లో చారు సిన్హా జిల్లాలో ఎస్పీ గా పని చేసారు. అప్పట్లో ఆమె చెరగని ముద్ర వేశారు. చీమకుర్తి క్వారీల్లో జరిగిన కొన్ని అసాంఘిక కార్యకలాపాలు, సాగర్ కాలువ గట్లపై జరిగిన నేరాలు, నల్లమల ప్రాంతాల్లో జరిగిన కొన్ని హత్యలను ఛేదించడంతో సిబ్బందితో సమర్ధవంతంగా పని చేయించారు. అప్పట్లో ఆమె జిల్లాలో ఏడాదిన్నర పని చేసినప్పటికీ.. మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ జిల్లాకు మహిళా ఎస్పీగా మాలిక గార్గ్ వచ్చారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...