Wednesday, April 24, 2024
Home వార్తలు Haryana: హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం..!!

Haryana: హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం..!!

- Advertisement -

Haryana: హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ ప్రదాన న్యాయమూర్తి  ఆయనతో ప్రమాణం చేయించారు. చండీగఢ్ లోని రాజ్ భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు చేపట్టారు. కరోనా నిబంధనల నేపథ్యంలో కార్యక్రమానికి కొద్ది మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రమే హజరయ్యారు. హరియాణ సీఎం మనోహర్ లాల్, డిప్యూటి సీఎం దుష్యంత్ చౌతాలా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

bandaru dattatreya takes oath as haryana governor.
- Advertisement -

ఇటీవల వరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించిన బండారు దత్తాత్రేయను కేంద్ర ప్రభుత్వం  హరియాణాకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర అర్లేకర్ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా 1980లో రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన దత్తాత్రేయ పలు మార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

Most Popular

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...