Saturday, April 27, 2024
Home వార్తలు రక్తంతో మునిగిన వైసిపి పునాదులు : సునీత రెడ్డి

రక్తంతో మునిగిన వైసిపి పునాదులు : సునీత రెడ్డి

- Advertisement -

మీ చిన్నాన్న ను అతి దారుణంగా,క్రూరంగా హత్య చేసిన వారిని శిక్ష పడేలా చేసే బాధ్యత ఒక ముఖ్యంత్రిగా మీకు లేదా? ఇప్పటివరకు ఆ దిశగా ఎందుకు పని చేయలేదు? దర్యాప్తు సంస్థ పనిని తమ పని తమను చేస్తుంటే మీ ప్రభుత్వం ఎందుకు అడ్డంకులు సృష్టిస్తుంది? నేరస్థులను శిక్ష పడేలా పోరాటం చేస్తున్న నా మీద,నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు.ఇది సమంజసమా? నేను కానీ నా కుటుంబం కానీ నేరం చేసి ఉంటే మమ్మలని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడిపిస్తూ… సునీత కుటుంబం నేరం చేసిందని చెప్పటం ఎబ్బెట్టుగా లేదా అని మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కుమార్తె నర్రీడ్డి సునీత రెడ్డి ప్రశ్నించారు.కడప లో శుక్రవారం మాజీ మంత్రి వివేకానంద రెడ్డి ఐదవ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ….వైయస్ వివేకానంద రెడ్డిని చంపబడిన రాత్రి వరకు మీ గెలుపు కోసం ప్రచారం చేశారు. మీకోసం అంత కష్టపడిన వ్యక్తిని దారుణంగా హత్య చేస్తే…హత్య వెనుక కుట్ర కోణాలు బయటకు తియవల్సిన బాధత్య మీ మీద లేదా? గత ఎన్నికల ఫలితాల తరువాత వివేకానంద రెడ్డి జయంతి,వర్ధంతి లకు ఒక్క సారైనా ఆయన సమాధుల వద్ధ కు వచ్చారా అని ప్రశ్నించారు. వైసిపి పునాదులు మొత్తం వివేకానంద రెడ్డి, కోడి కత్తి శ్రీను రక్తంతో నిండి ఉందని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రజలు ఎటు వైపు ?

- Advertisement -

తండ్రిని కోల్పోయిన దుఃఖంలో తల్లడిల్లుతూ న్యాయం కోసం పోరాడే ఆడ కూతురు ఒక వైపు….చంపిన వారిని రక్సిస్తున్న ప్రభుత్వం ఒక వైపున ఉన్నారు..రాష్ట్ర ప్రజలందరూ ఎటు వైపు? మనం స్పందించాల్సిన సమయం వచ్చింది.గుండెల్లో అనిగి ఉన్న ఆక్రోశాన్ని,ఆవేశాన్ని మౌనంగా అయిన సరే వెల్లడించే అవకాసం వచ్చింది అని పేర్కొన్నారు.

- Advertisement -

ఓటు ద్వారా నిందితులకు జవాబు చెబుదాం

- Advertisement -

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు ఐదేళ్లుగా నాకు ఇచ్చిన ధైర్యాన్ని ఇప్పుడు లోకానికి చూపించే సమయం వచ్చింది. ధైర్యాన్ని ఓటు ద్వారా వివేకానందరెడ్డి నీ హత్య చేసినవారికి చుపించుదాం.తప్పు మీద మంచి గెలవగలదని, అబద్ధం మీద నిజం గెలవగలదని చూపిద్దాం.అన్యాయం మీద న్యాయం గెలవగలదని నిరుపిద్ధాం అని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

Most Popular

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...