Tuesday, April 30, 2024
Home వార్తలు Prakasam Police: పోలీసులమని చెప్పి జాతీయ రహదారిపై మోసాలు..!!

Prakasam Police: పోలీసులమని చెప్పి జాతీయ రహదారిపై మోసాలు..!!

- Advertisement -

Prakasam Police: ఇటీవల కాలంలో పోలీసులమని, విలేఖరులమని చెప్పి జాతీయ రహాదారిపై లారీ, ఇతర రవాణా వాహనాలను ఆపి మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. జిల్లాలోని టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియాంకా కాటా బ్రిడ్జ్ వద్ద జాతీయ రహదారిపై ఇసుక లోడ్ తో వెళుతున్న టిప్పర్ లోడ్ లారీని పోలీసులమని చెప్పి దుండగులు దోచుకుని వెళ్లారు. లారీ డ్రైవర్ ఈ ఘటనపై ఫిర్యాదు చేయగా ఒంగోలు ఎస్డీపీఓ కేవివిఎన్‌వి ప్రసాద్ ఆధ్వర్యంలో సింగరాయకొండ సీఐ ఎం లక్ష్మణ్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టి 24 గంటల్లో చోరీకి గురైన టప్పర్ ను ట్రేస్ చేశారు.

- Advertisement -

దొంగిలించిన టిప్పర్ ను సర్వేరెడ్డిపాలెం గ్రామంలో ఓ మారుమూల ప్రాంతంలో దాచిపెట్టగా సీసీ పుటేజీ, సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్నారు. నిందితులు మోరబోయిన గోపాల కోటయ్య, మందపల్లి సూర్యతేజ, దాసు నగేష్, యాటగిరి హరికృష్ణ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఉపయోగించిన టీవిఎస్ స్టార్ సిటీ  మైటారు సైకిల్, ఆటోను సీజ్ చేశారు. సకాలంలో స్పందించి కేసు చేధించిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రతిభ కనబర్చిన సిబ్బందికి రివార్డులు వచ్చేలా పై అధికారులకు సిఫార్సు  చేస్తున్నట్లు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

Most Popular

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...