Sunday, April 28, 2024
Home వార్తలు Nova Agri Boat: ఆధునిక వ్యవసాయం లో డ్రోన్ ల ప్రాముఖ్యత

Nova Agri Boat: ఆధునిక వ్యవసాయం లో డ్రోన్ ల ప్రాముఖ్యత

- Advertisement -


నోవా అగ్రి బోట్: వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతోంది. నూతన ప్రయోగాలతో పాటు సరికొత్త ఆవిష్కరణలు, యంత్రాలు తయారు అవుతున్నాయి. వ్యవసాయంలో పలు పనులు సులభతరంగా డ్రోన్‌లను వినియోగించుకునేందుకు. డ్రోన్ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్ లకు ఉండే అధునాతన సెన్సార్లు, డిజిటల్ ఇమేజ్ ద్వారా తమ పొలం యొక్క స్పష్టంగా చూడవచ్చు. నోవా అగ్రి టెక్ మరియు ఐఓ టెక్ వరల్డ్ అనుసంధానంలో నోవా అగ్రి బోట్ ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో దీనిని ప్రవేశపెట్టడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. నోవా అగ్రి బోట్ మొదట డిజీసీఏ దేశంలో అనుమతి పొందింది.డ్రోన్ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలకు ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్ లకు ఉండే అధునాతన సెన్సార్లు, డిజిటల్ ఇమేజ్ ద్వారా తమ పొలం యొక్క స్పష్టంగా చూడవచ్చు. నోవా అగ్రి టెక్ మరియు ఐఓ టెక్ వరల్డ్ అనుసంధానంలో నోవా అగ్రి బోట్ ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో దీనిని ప్రవేశపెట్టడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. నోవా అగ్రి బోట్ మొదట డీజీసీఏ దేశంలో అనుమతి పొందింది.


నోవా అగ్రి బోట్ ఉపయోగాలు..

నోవా అగ్రి బోట్ రోజుకు 30 నుండి 35 ఎకరాలలో మందును పిచికారీ చేయగలదు. మామూలు పద్దతిలో పిచికారీ చేసే స్ప్రేయర్ తో పోలిస్తే 30 శాతం ఎక్కువ. పంటల్లో పురుగులు, తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉన్నపుడు వెంటనే పురుగు మందుల పిచికారీ చేయడానికి కూలీల కొరత ఏర్పడుతోంది. అటువంటి సమయాల్లో ఈ డ్రోన్ రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. డ్రోన్ తో మందు పిచికారీ చేయడం వల్ల వాళ్ళ నీరు, మందు, సమయం చాల ఆదా అవుతుంది. అదే విధంగా పురుగు మందులు, మరియు కలుపు మందుల పిచికారీ చేసే సమయం లో విడుదల అయ్యే విషవాయువు ప్రభావం నుండి రైతులను నోవా అగ్రి బోట్ రక్షిస్తుంది. ఇది మొబైల్ యాప్ ద్వారా జి పి ఎస్ మాపింగ్ మీద ఇది పనిచేస్తుంది.

- Advertisement -

నోవా అగ్రి బోట్ అనుసంధానం చేసిన కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా పొలంలో కావాల్సిన చోట నోవా అగ్రి బోట్ , కెమెరా ని తిప్పుతూ ఫోటోలు దృశ్యాలను తీయవచ్చు. ఈ నోవా అగ్రి బోట్ పైలెట్ ట్రయినింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ డ్రోన్ లైసెన్స్ దాదాపు 10 సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది. పైలెట్ ట్రైనింగ్ లో నోవా అగ్రి బోట్ ఎలా వాడాలి అనే దానిపై రైతుకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ తర్వాత డీజీసీఏ అప్రూవల్ సర్టిఫికెట్ ఇస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...