Friday, March 29, 2024
Home వార్తలు CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మేకపాటి విక్రమ్ రెడ్డి .....

CM YS Jagan: సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మేకపాటి విక్రమ్ రెడ్డి .. బీఫారం అందజేత

- Advertisement -

CM YS Jagan: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డికి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ బీ ఫారం అందజేశారు. ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం కొనసాగుతున్న క్రమంలో బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో విక్రమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ చేతుల మీదుగా విక్రమ్ రెడ్డి భిఫారం అందుకున్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మృతితో   ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైంది. దివంగత గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి వైసీపీ అభ్యర్ధిగా నిలపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ పర్వం ఈ నెల 6వ తేదీ వరకూ జరుగుతుంది.  ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. 26వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి అదే రోజు ఫలితాన్ని వెల్లడించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...