రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రత్యేక సర్వీసు రూల్స్ ఏర్పాటుచేసి వారికి కనీస సౌకర్యాలు, భద్రత కల్పించి న్యాయం చేయాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్...
రాష్ట్రంలో ఐదేళ్లుగా అరాచకం, హింస,కక్ష సాధింపు లను నమ్ముకున్న వైసిపి తో జనసేన,టీడిపి,బిజెపి పార్టీలు పోరాడుతున్నాయని…రానున్న ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా అడుగు వేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తమ...
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జీరో వయెలెన్సు, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలని, అందుకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లు ప్రణాళికా...
మైనారిటీలను ఉద్ధరిస్తానని రోజు రాగాలు తీసే సిఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర బీజీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సిఎఎ పై ఎందుకు మౌనంగా ఉన్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్నించారు....
యధా రాజా తథా ప్రజా అన్నట్లు అన్ని వ్యవస్థలను నాశనం చేసిన జగన్ రెడ్డి అడ్డ దారిలోనే కొంతమంది ప్రభుత్వ అధికారులు కూడా వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో...
వైసీపీ విధ్వంసం పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం టిడిపి,జనసేన,బిజెపి లు మళ్లీ చేతులు కలిపాయని టిడిపి అధినేత చంద్రబాబు తెలిపారు.రివర్స్ పాలనలో నష్టపోయిన రాష్ట్రంపై బాధ్యతతో…దుష్ట పాలనను అంతం...
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున 6నెలలకు గాను రూ.69,000, మొత్తం...
పౌరసత్వాన్ని మతపరమైన గుర్తింపుతో ముడిపెట్టడం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచిన పౌరసత్వం యొక్క లౌకిక సూత్రాన్ని సిఎఎ ఉల్లంఘిస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి...
తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలు లోని మాగుంట నివాసంలో ఉమ్మడి ప్రకాశం...
రాష్ట్రంలో అధికార వైసిపి పూర్తి ఆర్భాటాలతో హంగులతో బాపట్ల జిల్లా మేదరమెట్ల లో ఏర్పాటు చేసిన సిద్ధం సభకు లక్ష మంది జనం కూడా రాలేదు. వైసిపి నేతలు మాత్రం...
రాష్ట్రంలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీలు తమ వైఖరిని తెలుపుతూ మేనిఫెస్టోలో చేర్చాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం...
జగన్ వస్తాడు మంచి రోజులు తెస్తాడు అని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చాను…రానున్న ఎన్నికలకు ఒక్కటి చేపదలచుకున్నా. పేదవాడి భవిష్యత్ బాగుపడాలి,ఐదేళ్లుగా జరుగుతున్న మంచి కొనసాగాలి అంటే మళ్ళీ...
పులివెందులలో పోటీ చేయబోయే దస్తగిరి నీ కొడుకేనా? మా అన్న జగన్ మీద పోటీ చేసేంత మొగోడా వాడు.నిన్ను వాడ్ని అందర్నీ చంపుతామని అని ముగ్గురు వైసిపి అనుచరులు శివరాత్రి...
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 సర్వీస్ ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని ఏపీపీఎస్సీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్న మాదిరిగానే...
సమాజంలో మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ్ కృష్ణన్ పేర్కొన్నారు. గురువారం విజయవాడ సభ్...
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియపై సమగ్ర అవగాహన ఏర్పర్చుకుని త్వరలో జరుగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రాష్ట్ర ప్రధాన...
రాష్ట్ర డిజిపి ప్రధాన కార్యాలయంలో సిఐడి, ఎఫ్ఎస్ఎల్, సాంకేతిక విభాగం లో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా సిబ్బందిని డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు. అంతర్జాతీయ మహిళా...
దళిత ఓట్లతో అధికారం లోకి వచ్చామనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి దళితులను అవమానిస్తున్నారు అని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మానిక్యరావు ధ్వజమెత్తారు....
గత తెలుగుదేశం ప్రభుత్వంలో వెలిగొండ ను ప్రాధాన్యత ప్రోజెక్ట్ గా చేపట్టి రూ. 1450 కోట్లు ఖర్చు చేసి సొరంగాలు దాదాపు పూర్తి చేస్తే…కేవలం పది శాతం పనులను పూర్తి...
తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...
రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....
చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...
వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...