Thursday, March 28, 2024

Online Prakasam Author

527 POSTS0 COMMENTS

రాష్ట్రంలో సైకో పాలన అంటూ చంద్రబాబు ధ్వజం

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బాపట్ల రోడ్ షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు....

YCP: సిక్కోలు వైసీపీలో ఊహించని మార్పులు..!? తెరపైకి సువ్వారి పేరు!?

YCP: శ్రీకాకుళం జిల్లాలో రెండు స్థానాల విషయం వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంంతో పాటు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలస నియోజకవర్గంలో...

ఆముదాలవలస: ఎవరి బలం ఎంత..! వైసీపీలో “స్పీకర్” సెంటిమెంట్ .. మార్పు తప్పదా..!?

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎవరి బలం ఎంత..? వైసీపీ, టీడీపీ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? అనే విషయాలను పరిశీలిస్తే .. ఇక్కడ ఎమ్మెల్యేగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు....

జేసి ప్రభాకరరెడ్డి కంపెనీ ఆస్తులను జప్తు చేసిన ఈడీ

అనంతపురం జిల్లా టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తులను జప్తు చేసింది. బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్...

పీఎస్ లోనే వైఎస్ షర్మిలకు వైద్య పరీక్షలు ..రిమాండ్ తరలింపుకు సన్నాహాలు.. ఇంటి వద్ద విజయమ్మ నిరసన

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపును...

ఏపి నూతన సీఎస్ గా జవహర్ రెడ్డి .. సీఎంఓలోకి పూనం మాలకొండయ్య

ఏపి నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి నియమితులైయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్...

వైఎస్ షర్మిల అరెస్టు .. బలవంతంగా స్టేషన్ కు తరలింపు.. ఎస్ఆర్ నగర్ పీఎస్ వద్ద ఉద్రిక్తత

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ప్రగతి భవన్ ముట్టడి యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. షర్మిల పాదయాత్ర చేస్తున్న క్రమంలో వరంగల్లు జిల్లా...

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ

ఏపిలో తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ...

ఎంపీ రఘురామకు ఇచ్చిన విచారణ నోటీసులను ఉపసంహరించుకున్న సిట్..?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సిట్ ఇచ్చిన 41 ఏ సీఆర్పీసీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. ఇంతకు ముందు ఆయన ఈ రోజు (నవంబర్ 29)...

కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం – పంచాయతీ కార్యదర్శిపై వేటు

కోటి 58 లక్షల నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగం నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరం పంచాయతీ కార్యదర్శిపై వేటు పడింది. గన్నవరం పంచాయతీ కార్యదర్శి నక్క రాజేంద్ర వరప్రసాద్ పంచాయతీరాజ్ శాఖ...

TOP AUTHORS

527 POSTS0 COMMENTS
0 POSTS0 COMMENTS

Most Read

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...

ఐరన్ నిక్షేపాలను జిందాల్ కి కేటాయించడం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం : వి.శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా యర్రజర్ల కొండ ఐరన్‌ నిక్షేపాలను విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనుల కింద కేటాయించాలని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.జవహర్‌ రెడ్డికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు...

పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని వదిలేయాలా ? : వర్ల రామయ్య

రానున్న ఎన్నికల్లో అక్రమంగా, అడ్డ దారిన గెలిచేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. బుధవారం మంగళగిరి లోని టిడిపి రాష్ట్ర...

ప్రజలనెత్తిన అప్పులు బండ పెట్టినందుకు మీకు ఓట్లేయాలా ? : కొలనుకొండ శివాజీ

దేశంలో ముస్లింలను ఆందోళనకు, అభద్రతాభావానికి గురిచేసే సీఏఏ ఎన్‌ఆర్‌సీ అమలుపై వైసీపీ వైఖరి ఏమిటి ? రాష్ట్రంలో ఎన్నికల ముందు కులగణన ఎందుకు చేపట్టారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ...